అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. కాంగ్రెస్పార్టీకి అభినందనలు తెలిపారు. రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ను ఆదరించారని, ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పాలన సాగాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని.. దీన్ని విశ్లేషించుకొని ముందుకు సాగుతామన్నారు.
ప్రజాతీర్పును గౌరవిస్తాం : హరీశ్రావు
- హైదరాబాద్
- December 4, 2023
లేటెస్ట్
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు విడుదల
- బ్యారేజీలు అని చెప్పి..స్టోరేజీకి వాడిన్రు!
- వచ్చే రెండేండ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి : భట్టి విక్రమార్క
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుట్టుగా మట్టి వ్యాపారం
- సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా..ఒక్కొక్కరికి సగటున లక్షా 90 వేలు
- ధాన్యం కొనుగోలుకు ప్లాన్ పక్కాగా ఉండాలి
- వడ్ల ట్రాన్స్పోర్ట్ టెండర్లకు..మస్తు డిమాండ్
- ట్రాన్స్ జెండర్ల కోసం మైత్రి క్లినిక్లు
- టీచర్లులేకుండా..చదువు సాగేదెలా
- హైడ్రాకు చట్టబద్ధత.. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు పూర్తి అధికారం
Most Read News
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- హైడ్రా కేసును కొట్టివేయండి .. హైకోర్టులో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పిటిషన్