-
చేనేత టవల్స్వాడి నేతన్నలను ఎంకరేజ్చేయండి
-
మంత్రి పొన్నం ప్రభాకర్ రిక్వెస్ట్
హైదరాబాద్: చేనేత రంగాన్ని కాపాడాలని, కాటన్ ని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్కోరారు. చేనేత వస్త్రాలను ఉపయోగించి నేతన్నలను ఎంకరేజ్చేయాలని రిక్వెస్ట్చేశారు. ‘మీరు ఎప్పుడైనా గెస్టులకు, పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే చేనేత టవల్స్, బుక్స్, పెన్నులు ఇచ్చి సన్మానించండి. బొకేలు, శాలువాలు మన వద్ద రెడీకావు. వాటి వల్ల ఉపయోగం లేదు. కాటన్వస్త్రాలను వాడితే నేతన్నలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది’ అని మంత్రి సూచించారు.