ఆర్టీసీ అభివృద్ధికి సహకరిస్తాం

ఆర్టీసీ అభివృద్ధికి సహకరిస్తాం

ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ..రాష్ట్రాలను సెస్ లను పెంచొద్దనడం ఏంటని మంత్రి పువ్వాడ అజయ్ ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బస్సుల ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి సీఎం కేసీఆర్ ను కలిసి..ఛార్జీలను పెంచాలని కోరుతామన్నారు. హైదరాబాద్ తార్నాక టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రి ప్రాంగణంలో నర్సింగ్ కాలేజీని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం

రాష్ట్రపతి పదవిపై మాయావతి ఆసక్తికర కామెంట్లు

ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోలేదు