సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మైనర్ బాలుడు కారుతో ఆటోను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 14 ఏళ్ల బాలుడు వాళ్ల అమ్మమ్మ చనిపోయింది. కారు నడిపిన మైనర్ బాలుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి కారణం అతివేగం, డ్రైవింగ్ రాకపోవడం, రాంగ్ రూట్లో రావడమే అని పోలీసులు భావిస్తున్నారు.
కారుతో ఆటోను ఢీ కొట్టిన మైనర్..ఇద్దరు మృతి
- క్రైమ్
- August 19, 2019
లేటెస్ట్
- పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం
- త్వరలో పంచాయతీ అవార్డులు
- తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా
- అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ.701.11 కోట్లు
- సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు
- మే 20న టీఎస్ ఈసెట్ రిజల్ట్
- ఎప్సెట్లో పూలే గురుకుల విద్యార్థుల హవా
- అధికారుల తీరుపై గరం గరం
- కేసీఆర్, పల్లా జైలుకెళ్లడం ఖాయం
- కేసీఆర్ తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నరు : కిషన్రెడ్డి
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!