హైదరాబాద్, వెలుగు: మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ప్లానింగ్బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్అన్నారు. మైనార్టీల స్వయం ఉపాధి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం జీవో విడుదల చేయడంతో మైనార్టీల నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్లో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీల కోసం ఏటా వేల కోట్ల బడ్జెట్ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వినోద్ను కలిసిన వారిలో నాయకులు ఫిరోజ్ ఖాన్, ఫైజల్ ఖాన్, ఫసి, అయాన్, అక్బర్, జాఫర్ పటేల్, సాజిద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వినోద్కుమార్బర్త్డే కేక్కట్చేశారు.

