మాక్లూర్ లో తండాల అభివృద్ధికి కృషి చేస్తా : రాకేశ్​రెడ్డి

మాక్లూర్ లో తండాల అభివృద్ధికి కృషి చేస్తా : రాకేశ్​రెడ్డి

మాక్లూర్, వెలుగు: తన నియోజకవర్గ పరిధిలోని తండాల అభివృద్ధికి కృషి చేస్తానని, జీపీ  బిల్డింగ్​ల నిర్మాణాలకు నిధులు సమీకరించి, తొందరగా పనులు పూర్తి చేయిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి పేర్కొన్నారు.

మాక్లూర్ మండలంలోని మానిక్​భండార్, అమ్రాద్​ తండాల్లో జరిగిన సేవాలాల్​జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సేవాలాల్​జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్​చేశారు. కార్పొరేటర్ రాయ్​సింగ్, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు.

Also read : కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ లీడర్లు