భద్రాచలం పట్టణంలో మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభం

భద్రాచలం పట్టణంలో మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం పట్టణంలోని జూనియర్​ కాలేజీ సెంటర్​లో గురువారం మోడ్రన్​ పబ్లిక్​ టాయిలెట్స్ ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. భద్రాచలానికి నిత్యం వచ్చే భక్తులు, వివిధ వర్గాల ప్రజల సౌకర్యార్థం వీటిని నిర్మించినట్లు ఆయన తెలిపారు. 

పంచాయతీ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.