
భద్రాచలం, వెలుగు : భద్రాచలం పట్టణంలోని జూనియర్ కాలేజీ సెంటర్లో గురువారం మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. భద్రాచలానికి నిత్యం వచ్చే భక్తులు, వివిధ వర్గాల ప్రజల సౌకర్యార్థం వీటిని నిర్మించినట్లు ఆయన తెలిపారు.
పంచాయతీ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.