యూపీలోని బీజేపీ సర్కారుపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ లక్నోలో ఇటీవల నిరుద్యోగులు ధర్నా చేశారు. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి తీవ్రంగా కొట్టారు. ఇందులో చాలామంది గాయపడ్డారు. ఈ ఘటనపై వరుణ్ గాంధీ ట్విట్టర్ లో స్పందించారు. వీళ్లు కూడా భరతమాత బిడ్డలేనని.. వారి గోడు వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పిల్లలైతే వీరిని ఇలాగే కొడతారా... గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండని అడిగారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉండి.. అర్హులైన అభ్యర్థులున్నప్పుడు ఎందుకు పోస్టులు భర్తీ చేయడం లేదని వరుణ్ గాంధీ ప్రశ్నించారు.
సొంత పార్టీపై ఎంపీ ఘాటు విమర్శలు
- దేశం
- December 6, 2021
లేటెస్ట్
- కేసీఆర్, కేటీఆర్ను జైలుకు పంపుడు ఖాయం.. లేకుంటే నేను పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి
- ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి
- ఆసిఫాబాద్లో నీట్ పరీక్ష పేపర్ తారుమారు
- సిటీ ఓటర్లకు ‘రాపిడో’ ఫ్రీ రైడ్
- బాబుకు జన్మనిచ్చి తల్లి మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లేనని కుటుంబ సభ్యుల ఆందోళన
- నాలుగో టీ20 ఇండియాదే
- మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం : రోనాల్డ్ రోస్
- ఆసియా యూత్ బాక్సింగ్లో 5 గోల్డ్ మెడల్స్
- రూ. 35 వేలు పలుకుతున్న క్వింటాల్ మిర్చి
- బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి