నల్గొండ

మరో వివాదంలో సూర్యాపేట ఎస్పీ

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. గతంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 'జయహో జగదీశ్ రెడ్డి' అం

Read More

మైక్ కోసం భట్టి ఎదుట కొట్టుకున్న లీడర్లు

దేవరకొండ( కొండమల్లేపల్లి), వెలుగు:  నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ యాత్రలో

Read More

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర..1,000 కిలోమీటర్లు

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర..1,000 కిలోమీటర్లు 30 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లిలో పైలా

Read More

స్మార్ట్​ ఫోన్​, సినిమాల ఎఫెక్ట్.. ​ మైనర్లు ఆగం

యాదాద్రి, వెలుగు  తెలిసీతెలియని వయస్సులో ప్రేమ పేరుతో చాలా మంది మైనర్లు ఆగమవుతున్నారు. పెద్దలతో గొడవలు పడుతున్నారు. ఇంట్లో నుంచి పారిపోతున్నారు.

Read More

భట్టి లాగా పది రోజులు పాదయాత్ర చేసి చూపించు.. మంత్రి జగదీష్ రెడ్డిపై కోమటిరెడ్డి ఫైర్

మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైరయ్యారు. భట్టి విక్రమార్క తన స్వార్థం కోసమే  పాదయాత్ర చేస్తున్నారని అంటున్నావ్ కద

Read More

దశాబ్ది ఉత్సవాలకు.. బీఆర్ఎస్ అసమ్మతి లీడర్లు దూరం

నల్గొండ, వెలుగు  ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు బీఆర్ఎస్​ అసమ్మతి లీడర్లు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేల వైఖరిపై నారాజ్​గా

Read More

తెలంగాణలోని పథకాలు మోడీ సొంత రాష్ట్రంలోనూ లేవు : మంత్రి జగదీష్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా : నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత యాదాద్రి జిల్లానే ఎక్కువగా లాభపడిందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.

Read More

నకిరేకల్లో చిరుమర్తి వర్సెస్ వేముల.. ప్రజలకు ప్రతిరోజూ పండగే

పండగొస్తేనే దావత్..ఎన్నికలు వస్తేనే అసలైన పండగ. ఎప్పుడూ రాని లీడర్లు వస్తుంటారు..ఎప్పుడు లేని ప్రేమలు చూపిస్తుంటారు. ఎప్పుడు జరగని పండగలు కూడా జరుగుతు

Read More

ఆలయానికి దాతలు ఇచ్చిన భూములకు బోర్డులు

యాదగిరిగుట్ట, వెలుగు : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దాతలు ఇచ్చిన భూములక

Read More

పేదల ప్లాట్లు.. పెద్దల పాలు

ఇప్పటికే రూ.4 కోట్ల విలువైన ల్యాండ్​ స్వాహా పట్టించుకోని పై ఆఫీసర్లు  సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని హుజూర్‌‌‌‌&zwn

Read More

ధరణి అతి పెద్ద కుట్ర : మల్లు భట్టి విక్రమార్క

ధరణిలో ఎంట్రీ కాకుండా వందల ఎకరాల భూములను తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తరతరాలుగా సాగు చేసుకుంట

Read More

నుజ్జునుజ్జు అయిన బస్సు.. 40 మందికి పైగా గాయాలు

హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘొర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద వాటర్ ట్యాంకర్ ను ఆర్టీసీ

Read More

సువెన్ ఫార్మా కంపెనీ సీజ్ చేయాలి..ప్రజాపంథా నాయకుల ధర్నా

సూర్యాపేట వెలుగు:  సువెన్ ఫార్మా కంపెనీని  సీజ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు ధ

Read More