నల్గొండ

పోడు భూములకు పాస్ బుక్ లు రెడీ

    192.7 ఎకరాలకు ఓకే     అప్లయ్​ చేసుకున్నది 2,130     సూర్యాపేటలో 84 మందికి 89 ఎకరాలు   

Read More

రైతు దినోత్సవానికి వస్తే.. ‘ఉపాధి’ హాజరు!

యాదాద్రి, వెలుగు:   యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్లలో  రైతు దినోత్సవం మీటింగ్​కు వస్తే..  హాజరు వేయిస్తామంటూ ఉపాధి హామీ కూలీలను

Read More

ఊరూరా దశాబ్ది ఉత్సవాలు...

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల

Read More

దశాబ్ది ఉత్సవాలు పండుగలా నిర్వహించాలి : జగదీశ్ రెడ్డి

సుర్యాపేట, వెలుగు: తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను పండుగలా నిర్వహించాలని మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉ

Read More

నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరు అరెస్టు

నల్గొండ అర్బన్, వెలుగు :  నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరిని మునుగోడు పోలీసులు అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ.10లక్షల విలువ

Read More

మిల్లుకు పోగానే తేమ, తాలు ఎట్ల పెరుగుతది? 

 గంధమళ్ల రిజర్వాయర్​ నిర్మాణం ఉన్నట్టా? లేనట్టా?  నిర్వాసితులకు పరిహారం ఎప్పుడిస్తరని నిలదీత యాదాద్రి, వెలుగు;వడ్ల కొనుగోలుపై యాదా

Read More

మంత్రిని అడ్డుకోబోయిన నలుగురు రైతుల అరెస్ట్... వారిపై నాన్ బెయిలబుల్  కేసులు 

  యాదాద్రి, వెలుగు : మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు యాదాద్రి జిల్లాకు చెందిన నలుగురు రైతులను పోలీసులు అరెస్

Read More

ముఖం చాటేసిన ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు...జనరల్ బాడీ మీటింగ్

మేళ్లచెరువు, వెలుగు : ఎంపీడీఓ ఆఫీస్ లో  మంగళవారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ కు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. దీంతో ప్రజా సమస్యల ప్రస

Read More

హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలు

చౌటుప్పల్, వెలుగు:  చౌటుప్పల్ మండలం లోని విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు,రెస్టారెంట్లపై మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశ

Read More

తెలంగాణలో మహిళ రక్షణ కరువు...సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట,  వెలుగు: తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.  వచ్చే ఎన్నికల్లో మహిళలు

Read More

కేసీఆర్​ రైతులను మోసం చేసిన్రు.. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

నార్కట్​పల్లి, వెలుగు : రైతులకు ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, యం

Read More

రైతులను పట్టించుకోకుండా.సంబురాలపై రివ్యూ ఏంటి

యాదాద్రి, వెలుగు:  ట్రిపుల్​ఆర్​ కారణంగా భూములు కోల్పోతున్న రైతులను పట్టించుకోకుండా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలపై రివ్యూ చేయడమేంటని బీజేపీ స్టేట్​లీ

Read More

ఆస్తి పన్నులు తగ్గిస్తాం : ఎమ్మెల్యే కూసుకుంట్ల

ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ  పరిధిలో ఆస్తి పన్నులను తగ్గించేందుకు  కౌన్సిల్ సమావ

Read More