నల్గొండ

ఆర్టీసి బస్సును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..పుష్ప 2 మూవీ ఆర్టిస్టులకు గాయాలు

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తున్న పలువురు

Read More

ఎన్నికల బదిలీలు షురూ! ఆఫీసర్లను ఏరికోరి మరీ పోస్టింగ్​లు ఇప్పించుకుంటున్న ఎమ్మెల్యేలు

    ఆగస్టు నాటికి నియోజకవర్గాలకు చేరనున్న ఎలక్షన్​ మనీ?     టోల్​గేట్లు, నియోజకవర్గ సరిహద్దు మండలాల్లో గట్టి నిఘా

Read More

భగీరథ నీళ్లతో బట్టలుతికి.. బర్లు కడిగి.. నీళ్లు సాల్తలేవంటున్నరు : మంత్రి జగదీశ్​రెడ్డి

భగీరథ నీళ్లతో బట్టలుతికి.. బర్లు కడిగి.. నీళ్లు సాల్తలేవంటున్నరు బయట డబ్బా నీళ్లు కొనుక్కొని తాగుతున్నరు జనంపై మంత్రి జగదీశ్​ రెడ్డి ఫైర్​ ఎస్

Read More

గెలిచేది ఆ ముగ్గురేనట..గుబులు పుట్టిస్తున్న పార్టీ హైకమాండ్​ సర్వే

ఉమ్మడి జిల్లాలో ముగ్గురికే సానుకూల ఫలితాలు   9 మంది ఎమ్మెల్యేల పనితీరు నిరాశాజనకం  పార్టీ కంటే ఎమ్మెల్యేల పనితీరు పైనే ప్రతికూల

Read More

ధరణి పేరుతో తెలంగాణలో కుట్ర జరిగింది : గద్దర్

ధరణి పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని తెలిపారు ప్రజా యుద్ధనౌక గద్దర్. మే 29వ తేదీ సోమవారం అలైన్మెంట్ మార్చాలని త్రిబుల్ ఆర్ బాధిత రైతులు యాదాద్ర

Read More

డీడీలు కడ్తలేరు! గొర్రెల పంపిణీ ఇన్​టైంలో ఉంటదో.. లేదోనని గొల్లకుర్మల అనుమానం

తొలివిడత అవకతవకలతో ఆలోచనలోపడిన లబ్ధిదారులు రెండో విడతలో  డీడీలు కట్టింది 15 శాతమే..  యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : రెండో విడత

Read More

108 సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి

హుజూర్ నగర్, వెలుగు : అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్న108 సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. ఆదివా

Read More

ప్రజలకు దగ్గర అయ్యేందుకే మన్​కీ బాత్

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట, వెలుగు: ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్నాక వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గరయ్యే

Read More

రైతు పంట పొలంలో డ్రోన్ కలకలం.. 

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని ఓ రైతు పంటపోలంలో డ్రోన్ కలకలం రేపింది. విమానం తరహాలో ఐదు అడుగుల ఉన్న డ్రోన్ ను గొర్రెల కాపరులు గుర్తి

Read More

తడిసిన వడ్లను కొన్న ఏకైక రాష్ట్రం మనదే.. మంత్రి జగదీశ్​రెడ్డి

     ఇక నుంచి ముందస్తుగా పంటల సాగు     జడ్పీ మీటింగ్​లో మంత్రి జగదీశ్​రెడ్డి     సభలో కన్నీటి ప

Read More

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి

Read More

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు.. లైన్​ క్లియర్

    మిర్యాలగూడ, హుజూర్​నగర్ ఎమ్మెల్యేలకు మంత్రుల భరోసా      హరీశ్, జగదీశ్​సంకేతాలతో కేడర్​లో తొలిగిన అనుమానాలు

Read More

మోతాదుకు మించి ఇథలిన్ వాడుతున్న వారిపై కేసులు

సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలో గర్నమెంట్​రూల్స్​ ప్రకారం మోతాదుకు మించి ఇథిలిన్ వాడుతున్న మామిడి ట్రేడర్స్ పై  కేసులు నమోదు చేస్తున్నట్లు &

Read More