V6 News

దేశం

సీఏఏ కింద 14 మందికి ఇండియన్​ సిటిజన్ షిప్

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) 2019 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లో హింసకు గురై మన దేశానికి వలస వచ్చిన ముస్ల

Read More

కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..బడ్జెట్​లో 15% మైనార్టీలకే

    యూపీఏ హయాంలో ఆ పార్టీ ప్రపోజల్ పెట్టింది : మోదీ     బీజేపీ వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది     &nb

Read More

రోడ్డు పక్కన బార్బర్ షాపులో..గడ్డం ట్రిమ్ చేయించుకున్న రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న ఓ బార్బర్ షాపులో గడ్డం ట్రిమ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూపీలోని రాయ్ బరేలీ

Read More

పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా

పాక్ ఆక్రమిత-కశ్మీర్ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. మే 15వ తేదీ బుధవారం అమిత్ షా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.

Read More

ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్‌ను ఇలా కూడా వాడతారా..

జనాలకు రోజు రోజుకు సోషల్​ మీడియా పిచ్చి ముదురుతుంది.  ఏదో ఒక విధంగా  ఫేమస్​ అయ్యేందుకు రకరకాల చేష్టలు చేస్తున్నారు.  ఆ మధ్య ఇస్త్రీ పెట

Read More

జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్‌ అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలమ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది.  విచార

Read More

దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!

రైళ్లలో అందించే ఫుడ్ క్వాలిటీపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు వస్తూనే

Read More

2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా

2029 వరకు ప్రధానిగా మోదీ ఉంటారని చెప్పారు కేంద్రమంత్రి అమిత్ షా.  2029 తర్వాత కూడా తమ నాయకుడు మోదీనే అని అన్నారు.  పశ్చిమ బెంగాల్‌లోని

Read More

మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ

ఓ దళిత వ్యక్తిపై ఇద్దరు హోంగార్డ్స్ డాడి చేసిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫైరయ్యారు. ఉత్తరప్రదేశ్ లో సామాన్య ప్రజలపై ప్రభుత్వ దాడులు పెరిగ

Read More

రాజముద్ర : CAA ఫస్ట్ బ్యాచ్ సర్టిఫికెట్స్ కేటాయింపు..!

దేశంలో  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు తర్వాత తొలిసారి 14 మందికి కేంద్రం భారత పౌరసత్వం ఇచ్చింది. ఢిల్లీలో వారికి సర్టిఫికెట్లను జారీ చేసింది. &nb

Read More

జూన్ 4న అధికారంలోకి ఇండియా కూటమి : మల్లికార్జున ఖర్గే

లక్నో: నాలుగు విడతల్లో జరిగిన పోలింగ్ తమకే అనుకూలంగా ఉందని, దేశ ప్రజలు మోదీకి వీడ్కోలు పలకాలని నిర్ణయించారని, ఓటు ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారని

Read More

బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ.. మోదీ మరోసారి ప్రధాని కాలేడు : రాహుల్ గాంధీ ట్వీట్

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను ఎడిట్ చేశారని గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు.. ఇప్పుడు రాహుల్ వీడియోను ఎడిట్ చేసి..పైశాచిక ఆనందం పొందుతున్నారని కాంగ్రెస

Read More

వీళ్లకు కారు లేదా.. లిస్ట్ చూస్తే మీరు అవాక్కవుతారు.. అవును నిజం..!

నరేంద్ర మోదీ.. దేశానికి ప్రధాని.. అతనికి కారు లేదు.. అమిత్ షా.. దేశానికి హోం మంత్రి కోట్ల రూపాయల ఆస్తులు చూపించారు.. సొంత కారు కూడా లేదు.. అంతేనా.. ఎన

Read More