దేశం
ఫోర్త్ ఫేజ్లో 64%..9 రాష్ట్రాలు, ఒక యూటీలోని 96 సీట్లకు పోలింగ్ పూర్తి
బెంగాల్, ఏపీలో హింసాత్మక ఘటనలు ఒడిశా, బెంగాల్ లో మొరాయించిన ఈవీఎంలు దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో పూర్తయిన పోలింగ్ ఇప్పటివరకు 379 సీట్లకు ము
Read Moreకాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. రేపు అంటే మే 14వ తేదీ మంగళవారం రోజున వారణాసి ఎంపీగా మోదీ నామినేష
Read Moreహెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
మహిళను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టైన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. బెంగళూరు
Read Moreకేరళలో ఐస్ క్రీం బాంబు పేలుడు
కేరళలో రెండు ఐస్ క్రీం బాంబులు పేలాయి. ఐస్ క్రీం షేప్లో ఉన్న కంటేనర్తో చేసిన పేలుడు పదార్ధాలను ఐస్ క్రీం బాం
Read Moreపెట్రోల్ పంప్ పై కుప్పకూలిన హోర్డింగ్.. 35 మందికి గాయాలు
మహారాష్ట్ర: ముంబయిలోని ఘాట్కోపర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి రోడ్డు ప్రక్కన ఉన్న ఓ పెద్ద హోర్డింగ్, పోలీస్ గ్రౌండ్ పెట్రోల్ పంప్ ప
Read Moreముంబైలో దుమ్ము తుఫాన్.. ఈ సీజన్ లో నగరాన్ని తాకిన తొలి చినుకు
ఆర్థిక రాజధాని ముంబైలో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. సోమవారం ( మే 13) మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భార
Read Moreత్వరలో పెళ్లి చేసుకుంటా.. ప్రకటించిన రాహుల్ గాంధీ
తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. రాయ్బరేలీ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న రాహుల్ గ
Read Moreఇండియా కూటమి గెలిస్తే..జూన్ 5నే జైలు నుంచి బయటకొస్తా: కేజ్రీవాల్
లోక్సభ ఎన్నికలు ముగిశాక కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తాను జైలు నుంచి వెంటనే విడుదలవుతానని చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్
Read Moreబాధ్యత అంటే ఇదీ : పెళ్లి బట్టల్లో ఓటు వేసిన పెళ్లి కొడుకు
మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు. అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు. పెళ్లి కొడుకు గెటప్ లో ఓ వ్యక్తి పోలింగ్కేంద్రానికి వచ్చాడు.
Read Moreసీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను cbse.nic.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ఓపెన్
Read Moreదేశవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. 40.32 % పోలింగ్
దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగతుంది. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.32 శా
Read Moreకేజ్రీవాల్ ఇంట్లో ఆప్ లీడర్పై దాడి జరిగిందని ఆరోపణ
ఢిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ నాయకురాలిపై దాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు స్వాతి మలివా
Read Moreజైపూర్లో ఆరు స్కూల్స్కు బాంబు బెదిరింపులు
రాజస్థాన్ రాష్ట్రంలోని ఎయిర్ పోర్ట్, హాస్పిటల్స్ పై బాంబు అటాక్ చేస్తామని ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులను నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే..
Read More













