దేశం

ఏఐ భామలకు అందాల పోటీ

 వరల్డ్ టాప్ 10 ఫైనల్ లిస్టులోకి తొలి ఇండియన్  ఏఐ భామ జారా శతావరి  పోటీలో ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది ఏఐ మోడల్స్‌‌ &nb

Read More

వరికి మద్దతు ధర 117 పెంపు .. 14 రకాల పంటలకు ఎంఎస్పీ పెంపు

కేంద్ర కేబినెట్​లో కీలక నిర్ణయాలు మహారాష్ట్రలోని వధావన్​ వద్ద డీప్ డ్రాఫ్ట్ గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌ తమిళనాడు, గుజరాత్ తీరాల్లో విండ్ ఎన

Read More

నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభం

బిహార్ లోని రాజ్ గిర్ లో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ  నలంద వర్సిటీ దేశ సంస్కృతికి, వారసత్వానికి చిహ్నం  అగ్నికీలల్లో పుస్తకాలు

Read More

కల్తీ సారాకు 25 మంది బలి..మరో 60 మందికి సీరియస్​.

కళ్లాకురిచి: కల్తీ సారా తాగి 25 మంది దినసరి కూలీలు చనిపోయారు. 60 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. తమిళనాడులోని కళ్లాకురిచి పట్టణంలో జూన్ 19

Read More

బ్రేకింగ్: యూజీసీ నెట్ 2024 ఎగ్జామ్ రద్దు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం UGC-NET 2024 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జ

Read More

ఏం తిందామన్నా భయం భయం: చిప్స్ ప్యాకెట్‪లో కప్ప కళేబరం

ఆహార పదార్థాలు కలుషితమైవుతున్న వార్తలు వారం రోజుల్లోనే 5 బయటపడ్డాయి. అసలు ఏం జరుగుతుందని జనం ఆశ్చర్యపోతున్నారు. ఐస్క్రీంలో జెర్రీ, మనిషి వేలు, ఆర్డర్

Read More

 శివుడికి త్రిశూలం ఎవరు ఇచ్చారో తెలుసా.. రాజతరంగణి గ్రంథంలో ఏముంది..

అమర్​ నాథ్​ యాత్ర .. ఇది చాలా ప్రాచీన యాత్ర  పూర్వీకుల కాలం నుంచి వస్తుంది. ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణపరమాత్ముడు అమర్​ నాథ్​ లోని పరమేశ్వరుడి ద

Read More

వసాయ్ యువతి హత్యపై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్

ముంబైలోని వసాయ్ లో జరిగిన యువతి హత్యపై బాలీవుడ్ యాక్టర్ రవీనా టాండన్ X వేదికగా స్పందించారు. జూన్ 18న చించపాడ ప్రాంతంలో ఉదయాన్నే నడి రోడ్డు మీద 29ఏళ్ల

Read More

రైతులకు గుడ్ న్యూస్: వరి మద్దతు ధర రూ. 117 పెంపు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు  తీసుకుంది. వరి, రాగి, బజ్రా, జొన్న, మొక్కజొన్న ,  పత్తితో సహా 14 ఖరీఫ్ సీజన్ పంటలపై కనీస మద్దతు ధరకు (MSP) క

Read More

షాకింగ్: ఐస్ క్రీంలో చేతి వేలు ఫ్యాక్టరీ సిబ్బందిదేనట.!

ముంబైలోని మలాద్ ప్రాంతంలో  వారం రోజుల క్రితం ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న  ఐస్ క్రీంలో చేతి వేలు కనిపించిన  సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కే

Read More

ఢిల్లీలో అల్లాడిపోతున్న జనం.. ఉత్తరానంతా అదే పరిస్థితి

ఢిల్లీలో పెరిగిన ఎండలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఢీల్లీతోపాటు హర్యానా, పంజాబ్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ తెలిపి

Read More

వామ్మో.. పాత  చిన్న బౌల్​ రేటు  తెలిస్తే.. దిమ్మతిరిగి మైండ్​ బ్లాక్​ అవ్వాల్సిందే.. 

 వస్తువులు పాతవైతే అవి మనం పక్కన పెట్టేస్తాం.. వాటి స్థానంలో కొత్తవి కొంటాం. కానీ ఓ ప్రబుద్దుడు చిన్నగిన్నెకు పెట్టిన రేటు చూస్తే .. కిరాక్‌

Read More

జెప్టోలో ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్‍‍లో కుళ్లిన ఎలుక

కలుషిత ఆహారపదార్ధాలపై వస్తున్న వరుస ఘటనల వార్తలపై ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మొన్న ఐస్ క్రీంలో తెగిపోయిన మనిషి వేలు, నిన్న ఐస్ క్రీంలో జెర్రీ, తర్వ

Read More