దేశం

గంగా నదిలో పడవ బోల్తా .. ఆరుగురు గల్లంతు

పాట్నా: పాట్నాలోని గంగా నదిలో బోటు బోల్తాపడటంతో ఆరుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 17మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బోటులో ప్రయాణిస్తున్న వా

Read More

ఢిల్లీ జల మండలి ఆఫీసుపై జనం దాడి

ట్యాప్ వాటర్ రావట్లేదంటూ ఆగ్రహం మట్టి కుండలు విసిరేస్తూ కిటికీ అద్దాలు ధ్వంసం న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు హీట్ వేవ్స్ కొనస

Read More

24 నుంచి హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలో గల హాస్టల్ వార్డెన్, మాట్రిన్ తదితర పోస్టుల భర్తీకి ఈ నెల 24 నుంచి 2

Read More

ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్ ఇవ్వండి: కలకత్తా హైకోర్టు

ట్రాన్స్​జెండర్లకు 1%  రిజర్వేషన్ ఇవ్వాలి బెంగాల్ సర్కారుకు కలకత్తా హైకోర్టు ఆదేశం కోల్​కతా: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు రి

Read More

నీట్ పేపర్ లీకేజీపై..మోదీ స్పందించాలి : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ‘పరీక్షా పే చర్చ’ నిర్వహించే ప్రధాని మోదీ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ

Read More

జూలై 30లోగా ఆరు గనులు వేలం వేయండి!

న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెల 30లోగా కనీసం ఆరు గనులను వేలం వేయాలని రాష్ట్ర సర్కార్​కు కేంద్రం సూచించింది. గడిచిన తొమ్మిదేండ్లలో కనీసం ఒక్క మినరల్ బ్లాక్ న

Read More

Madhavi Kumbhar: హ్యాండిల్ పట్టుకోకుండా..యువతి రిస్కీ బైక్ స్టంట్..వీడియో వైరల్

బైక్ స్టంట్స్ సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం.. అవికూడా నిపుణుల పర్యవేక్షణలో చేస్తుంటారు.. కానీ ఇటీవల సాధారణ వ్యక్తులు కూడా బైక్ స్టంట్ లు చేస్తూ.

Read More

మాల్దీవ్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

భారత్, మాల్దీవుస్ దేశాల మధ్య ఇటీవల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలు బాగా లేకున్నా.. ఇప్పడు చక్కబడుతున్నాయి. జూన్ 16(ఆదివారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోద

Read More

ఈవీఎం హ్యాక్ కాదు.. ఓటీపీతో కంట్రోల్ చేయలేం: వందనా సూర్యవంశీ

ముంభైలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ హ్యాకింగ్‌పై వచ్చిన ఆరోపణలను రిటర్నింగ్ అధికారిణి వందనా సూర్యవంశీ ఖండించారు. ముంబై నార్త్ వెస్ట్ స్థానంలో ఎంపీ

Read More

దర్శకుడిపై పరువు నష్టం కేసు పెట్టిన హీరోయిన్

బాలీవుడ్ వెబ్ షో 'షోస్టాపర్' దర్శక-నిర్మాత మనీష్ హరిశంకర్‌కి నటి దిగంగనా సూర్యవంశీ పరువు నష్టం నోటీసు పంపింది. నిర్మాతపై పలు సెక్షన్ల కిం

Read More

స్పీకర్ పదవిపై ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

ముంబై: ఉద్దవ్ థాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవి జేడీయూ, టీడీపీలకు దక్కకపోతే.. ఆ పార్టీలను బీజేపీ చీల్చే ప్ర

Read More

ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై: ట్రయల్ రన్ సక్సెస్

జమ్మూలోని చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ వంతెన పనులు శనివారం పూర్తైయ్యాయి. రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసి మధ్య త్వరలో

Read More

29 నుంచి అమర్​నాథ్​ యాత్ర.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

అమర్‌నాథ్ యాత్ర 2024 జూన్ 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉందన్

Read More