దేశం
సోమవారం ఢిల్లీలో మాయమై.. మంగళవారం రాంచీలో ప్రత్యక్షమైన సీఎం
విమానం ఢిల్లీలోనే వదిలేసి.. రోడ్డుమార్గంలో ప్రయాణం ఢిల్లీలోని సోరెన్ ఇంట్లో రూ. 36 లక్షలు, రెండు బీఎండబ్ల్యూ కార్లు సీజ్ చేసిన ఈడీ రాంచీ
Read Moreప్రపంచ అవినీతి ఇండెక్స్లో .. ఇండియాకు 93వ ర్యాంకు
గతేడాదితో పోలిస్తే 8 స్థానాలు కిందకు 76వ స్థానంలో చైనా, 133వ స్థానంలో పాక్ అతి తక్కువ అవినీతి ఉన్న దేశంగా డెన్మార్క్కు మొదటి ర్యాంక్&nbs
Read More11 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీ, వెలుగు: ప్రతిపక్ష పార్టీలకు చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులపై విధించిన సస్పెన్షన్&
Read Moreమందు బాటిల్ ఓపెన్ చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలుసా..
ప్రస్తుత కాలంలో మద్యం అంటే చాలా చీప్ అయిపోయింది. చిన్న నుంచి పెద్ద వరకు మద్యం తాగుతూ ఉన్నారు. ఇంట్లో చిన్న ఫంక్షన్ నుంచి మొదలు పెద్దపెద్ద కార్యాల వరకు
Read Moreమీ భోజనంలో ఇవి రోజూ ఉంటే.. ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది
మసాలా దినుసుల మిశ్రమం.. మంచి ఔషధం. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడంలో కీలకంగా ఉంటుంది. అందుకే భారతీయ వంటకాల్లో గరం మసాలా ఆధిపత్యం చెలాయ
Read Moreఅయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠలో ఉపయోగించిన పూలను ఏం చేస్తున్నారో తెలుసా...
పూలు అంటే లక్ష్మీ స్వరూపం.. పువ్వు కింద కనపడితే తొక్కకుండా పక్కనుంచి వెళతాం.. లేదంటే తీసి కళ్లకద్దుకొని పక్కనే చెట్టు మొదట్లో వేస్తాం. అదే దేవాలయంలో అ
Read Moreమాకు నితీశ్ అవసరం లేదు..మా పని మేం చేస్తం: రాహుల్
ఇండియా కూటమి నుంచి బీహార్ సీఎం నితీశ్ కుమార్ వైదొలగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. తమకు నితీశ్ కుమార్ అవసరం లేదని.. తమ పని తాము చేస
Read Moreచండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ పట్టపగలే మోసం చేసింది: కేజ్రీవాల్
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ పట్టపగలే మోసాలకు పాల్పడిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం(జనవరి 30) అన్నారు. చండీగడ్ మేయర్ ఎన్నికల్లో
Read Moreచండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మంగళవారం (జనవరి 30) న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ మేయర్ గా ఎన్నికయ్
Read More146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత
బడ్జెట్ సమావేశాల సందర్బంగా ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ ను రద్దు చేసినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గత సమావేశాల సందర్భంగా సస్పెన్షన్
Read Moreనేనెక్కడికి పారిపోలేదు.. ఈడీకి జార్ఖండ్ సీఎం లేఖ
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీకి లేఖ రాశారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. 2024 ఫిబ్రవరి 2వ తేదీ నుండి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని
Read Moreరంజిత్ హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష
కేరళ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో అలప్పుజ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 15 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చ
Read Moreముఖ్యమంత్రి కారు, డబ్బులు సీజ్ : మిస్సింగ్ అంటూ ఈడీ ప్రకటన
ముఖ్యమంత్రి మిస్సింగ్. . ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి వార్త విన్నారా.. దేశంలో ఫస్ట్ టైం.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మిస్సింగ్ అంటూ ఈడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైర
Read More












