దేశం

దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత అయోధ్య రాముడికి కాటన్ వస్త్రాలు

గత రెండురోజులుగా దేశవ్యాప్తంగా పలు చోట్ల గరిష్ట ఉష్టోగ్రతలు నమోదైయ్యాయి. ఇప్పటివరకు ఈ సీజన్ లోనే అత్యధికంగా మార్చి 28న దేశ రాజధాని ఢిల్లీలో

Read More

కేజ్రీవాల్ భార్యను కలిసిన జార్ఖండ్ మాజీ సీఎం భార్య

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భర్యను జార్ఖాండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్  భార్య కల్పన సోరేజ్ కలిశారు. ఆమె శనివారం ఢిల్లీకి వచ్చి సునీత

Read More

కాంగ్రెస్ ప్రయోగం : హేమ మాలినిపై బాక్సర్ విజేందర్ సింగ్ పోటీ

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ  కొత్త ప్రయోగం చేసేందుకు సిద్దమైంది.  ప్రముఖ నటి హేమ మాలినిపై స్టార్ బాక

Read More

ఈ నెంబర్‌తో కాల్స్ వస్తే జాగ్రత్త.. గవర్నమెంట్ అలర్ట్

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆన్ లైన్ లో కొత్త తరహాలో సైబర్ నేరాల గురించి వినియోగ

Read More

లోక్సభ ఎన్నికలు.. 27 మందితో బీజేపీ మేనిఫెస్టో కమిటీ

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచేసింది. ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసిన  కమలం పార్టీ ..  తాజాగా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసి

Read More

రాహుల్ గాంధీపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థిపై 242 కేసులు

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

Read More

ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో యువకుడు.. చేయకూడని పని చేసి అరెస్టయ్యాడు

గొప్పలకు పోయి తిప్పలు కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో అనుకుంటూ.. రీల్స్ చేసి వైరల్ కావాలి. ఈమద్యకాలం సోషల్ మీడియాలో లైక్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.

Read More

కాంగ్రెస్, ఇండియా కూటమి అంటే ఎన్డీయే భయపడుతోంది: డీకే శివకుమార్

కాంగ్రెస్, ఇండియా కూటమి అంటే ఎన్డీయే భయపడుతోందన్నారు కర్ణాటక పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.  కాంగ్రెస్‌కు ఆదాయపన్ను శాఖ ఇ

Read More

చికెన్ షాప్‌లో గొడవ.. గ్యాంగ్ వార్‌గా రాళ్లు విసురుకున్నారు

మహారాష్ట్రలోని హింగోలిలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. చికెన్ షాప్‌లో జరిగిన గొడవ రెండు గ్యాంగ్‌లుగా మారి రాళ్లు విసురు కునే దాకా మారింది. శుక్

Read More

2వేల నోట్ల మార్పులు,డిపాజిట్ ఆరోజున ఉండదు

ఖాతాల వార్షిక ముగింపు కార్యకాలాలు ఉన్నందున ఏప్రిల్ 1,2024 న రూ. 2వేల నోట్ల మార్చుకునే, డిపాజిట్ చేసే సదుపాయం అందుబాటులో ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండ

Read More

పీవీకి భారతరత్న.. స్వీకరించిన కుమారుడు

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో మన తెలంగాణ తేజం, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు

Read More

బీజేపీ సంగతేంటి?.. కాంగ్రెస్ కు ఐటీ నోటీసులపై జైరాం రమేష్

కాంగ్రెస్​ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ట్యాక్స్ నోటీసులు పంపుతున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్

Read More

పశ్చిమ బెంగాల్ లో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమ బెంగాల్ నదియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ పరికరాలు నిల్వ చేసే గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈప్రమాదంలో ప్రాణాపాయం తప్పినా...

Read More