దేశం
2047 నాటికి 8 శాతం వృద్ధి.. ఇండియన్ ఎకానమీపై ఐఎంఎఫ్ డైరెక్టర్ అంచనా
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)లోని ఇండియా ఎగ్జిక
Read Moreకేజ్రీవాల్ను సీఎంగా తొలగించలేం
జైలు నుంచి పాలన సాగించేందుకు చట్టపరంగా అడ్డంకుల్లేవు: ఢిల్లీ హైకోర్టు అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగేందుకు ఎలాంటి చట్టపరమైన అడ
Read Moreఎన్నికల్లో 238 సార్లు ఓడిపోయిండు..మళ్లీ బరిలోకి దిగిండు
చచ్చేదాక ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న పద్మరాజన్ ఓటమిలోనే తనకు కిక్ ఉందంటున్న తమిళనాడు వృద్ధుడు మెట్టూరు
Read Moreగుడ్ న్యూస్ : ఉపాధి హామీ కూలీ రేట్లు పెంపు
న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకంలో లబద్ధిదాదారులకు కూలీ రేట్లను కేంద్రం సవరించింది. ఆయా రాష్ట్రాల్లో రోజువారీ కూలీని 4 నుంచి 10% వరకు పెంచింది.
Read Moreఅవసరమైతే అగ్నివీర్ స్కీంలో మార్పులు
దేశం, బార్డర్స్ సురక్షితంగా ఉన్నయ్: రక్షణ మంత్రి రాజ్నాథ్ న్యూఢిల్లీ: అవసరమైతే అగ్నివీర్ స్కీంలో మార్పులకు తమ ప్రభుత్వం రెడ
Read Moreన్యాయవ్యవస్థపై దాడిని సహించొద్దు
సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ కొందరు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడి అడ్వకేట్ల లెటర్పై ప్రధాన
Read Moreతీహార్ జైల్లో కవితతో భర్త అనిల్ ములాఖత్
న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసు బనాయించి తీహార్ జైల్లో ఉంచినంత మాత్రానా.. తానేం ధైర్యం కోల్పోలేదని కవిత అన్నారు.
Read Moreశివసేనలో చేరిన గోవిందా 14 ఏండ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ
ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా 14 ఏండ్ల తర్వాత రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. గురువారం ముంబైలో శివసేన పార్టీలో ఆయన చేరారు. మహారాష్ట్ర సీఎం ఏక్ న
Read Moreగ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్స్టర్, పొలిటికల్ లీడర్ ముఖ్తార్ అన్సారీ గురువారం (మార్చి 28) గుండెపోటుతో మృతిచెందారు. గురువారం సాయంత్రం గుం
Read Moreగుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
యేసు క్రీస్తు వారిని శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఆరోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస
Read Moreరామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్
కర్ణాటక: రాష్ట్రంలోని బెంగుళూర్ రామేశ్వరం కేఫ్ లో మార్చి 1న సంభవించిన బాంబ్ పేలుడు కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ గురువారం కీలక నిందితున్ని అరెస
Read Moreఫస్ట్ టైం.. అదాని పవర్ ప్రాజెక్టుల్లో రిలయన్స్ 26 శాతం వాటా
ఇద్దరు బిలియనీరు తొలిసారి చేతులు కలిపారు. బిలియనీర్లు అదానీ, అంబానీలు కలిసి బిజినెస్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని గౌతమ్ అదానీ పవర్ ప్రాజెక్టు్ల్లో ర
Read Moreశివసేనా పార్టీలో చేరిన బాలీవుడ్ నటుడు
ప్రముఖ బాలీవుడ్ కామెడియన్ గోవిందా గురువారం శివసేనా పార్టీలో చేరారు. ఆయనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిం
Read More












