దేశం

మాల్దీవులకు సాయంలో 170 కోట్లు కోత

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్​లో విదేశాంగ శాఖకు రూ. 22,154 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇతర దేశాలకు మనదేశం అందించే ఆర్థిక, అభివృద్ధి సాయం కింద

Read More

ఎవుసానికి అంతంతే..

న్యూఢిల్లీ:  మధ్యంతర బడ్జెట్ లో మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి కేటాయింపులు నామమాత్రంగానే పెరిగాయి. అలాగే ఇతర ప్రధాన రంగాలతో పోలిస్తే వ్య

Read More

మొరార్జీ రికార్డును సమం చేసిన నిర్మల

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్  రికార్డును సమం చేశారు. మొరార్జీ తర్వ

Read More

‘రామా బ్లూ’ చీరలో నిర్మల..

బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతిసారీ ప్రత్యేకమైన చీరలను కట్టుకునే  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

Read More

యూజీసీకి 61% కోత

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్  కేటాయింపుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్  కమిషన్ (యూజీసీ) కు భారీగా కోత పడింది. ఏకంగా 61 శాతం కోత విధించారు. యూజీసీ

Read More

హెల్త్​కు ఫండ్స్​ పెరిగినయ్​..  వైద్య ఆరోగ్య శాఖకు రూ.90 వేల కోట్లు

గతేడాదితో పోలిస్తే 12% అధికం కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం ఆయుష్ మినిస్ట్రీ కోసం 3,712 కోట్లు ఆశా, అంగన్​వాడీ వర్కర్స్​కు ఆయుష్మాన్

Read More

2047 నాటికి అభివృద్ధి పథంలో : నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: నిరుపేదలు, రైతులకు పెద్దపీట వేస్తూ మోదీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ గురువారం ప్రవేశపెట్టింది. వచ్చే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు

Read More

ద్రవ్యలోటు ఆందోళనకరం .. మధ్యంతర బడ్జెట్​పై ప్రతిపక్షాల అసంతృప్తి

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. పెరుగుతున్న ద్

Read More

గరీబ్​ కల్యాణ్​.. దేశ్ కా కల్యాణ్​

గరీబ్​ కల్యాణ్​.. దేశ్ కా కల్యాణ్​ 2047 నాటికి పేదరికం లేని భారత్​ మా లక్ష్యం బడ్జెట్​ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల పదేండ్లలో 25 కోట్ల మంది

Read More

సబ్సిడీలు తగ్గినయ్

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్ లో ఫుడ్, ఫర్టిలైజర్ సబ్సిడీలకు నిధులు తగ్గాయి. 2023–24 బడ్జెట్ తో పోలిస్తే ఈసారి 8 శాతం తక్కువగా రూ. రూ. 3.69 లక్షల

Read More

లోక్​పాల్​కు 33,సీవీసీకి 51 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ అయిన లోక్​పాల్​కు రూ.33.32 కోట్లు బడ్జెట్​లో కేటాయించారు. పోయ

Read More

కేంద్ర మంత్రుల జీతభత్యాలకు రూ.1249 కోట్లు

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు, క్యాబినెట్  సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయం, దేశంలో పర్యటించే అతిథుల ఆతిథ్యం కోసం బడ్జెట్ లో రూ.1248.91 కోట్లు

Read More

కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.25,639 కోట్లు

న్యూఢిల్లీ, వెలుగు: 2024–-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ.25,639 కోట్లు (2.102 శాతం) రానున్నాయి. అందులో కార్పొరేట

Read More