దేశం
ఆ ముగ్గురు రైల్వే అధికారుల వల్లే యాక్సిడెంట్.. సీబీఐ ఛార్జిషీట్
ఒడిశా రాష్ట్రం బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఘటనకు కారణమైన వారిగా పేర్కొంటున్న ముగ్గురు
Read Moreవన్ నేషన్ -వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులు వీళ్లే
వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికలు సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం 8 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్
Read Moreరూ. 30 లక్షల కొత్త కారును రిజర్వేషన్ల కోసం తగలబెట్టాడు
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.. జల్నా జిల్లాలో శనివారం నిరసన కారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసులు. అయితే ల
Read Moreరాజస్థాన్ సీఎంకు హైకోర్టు షోకాజ్ నోటీసులు
కోర్టుల్లో అవినీతి పెరిగిపోయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు ఆ రాష్ట్ర హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Read Moreఆవు దాడిలో దారుణంగా చనిపోయిన వ్యక్తి
ఆవు భీభత్సం సృష్టించింది. రెచ్చిపోయి ఓ వృద్ధుడిపై దాడి చేసింది. 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లి చంపేసింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ అవుతో
Read Moreకోటక్ మహీంద్రా బ్యాంక్ MD & CEO పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా
కోటక్ మహీంద్రా బ్యాంక్మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ ఉదయ్కోటక్ తన పదవికి శనివారం( 2023 సెప్టెంబర్2) రాజీనామా చేశారు. ఇంకా మూడు నెల
Read Moreసర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశం
విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్ల పై విద్యార్థుల ఆధార్ నంబర్ ను ముద్రించవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలను ఆదేశించింది.&n
Read Moreఈ సిటీలో ఫుడ్ పాయిజనింగ్ బాధితులు ఎక్కువంట.. అంతా చెత్త ఆహారమా..
పేరుకు పెద్ద నగరం.. మహారాష్ట్రలో ముంబై తర్వాత అతిపెద్ద రెండో నగరం అది..ఆర్థికంగా, పారిశ్రామికంగా ముఖ్యమైన నగరం.. అనేక విశ్వ విద్యాలయాలు.. కళాశాలలకు ని
Read Moreమహారాష్ట్రలో రిజర్వేషన్ల గొడవలు
మహారాష్ట్రలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరాఠా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ జల్నా జిల్లాలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది.  
Read Moreమంత్రులకు కొత్త కార్లు ఇచ్చిన ప్రభుత్వం
కర్ణాటకలో ఈ ఏడాది కొలువుదీరిన మంత్రి వర్గానికి సీఎం సిద్ధరామయ్య కానుక అందించనున్నారు. ఒక్కో మంత్రి కొత్త హైఎండ్ హైబ్రిడ్ కార్లను అందుకోనున్నారు. ఇందుక
Read Moreబెంగళూరులో ఆటోలు, క్యాబ్స్, ప్రైవేట్ బస్సులు బంద్
బెంగళూరులో ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యజమానులు సమ్మెబాట పడుతున్నారు. సెప్టెంబర్ 11న నగరంలో బంద్ పాటిస్తామని 32 సంస్థలు పిలుపునిచ్చాయి
Read Moreవర్షాల కోసం అంట.. చిన్న పిల్లలకు పెళ్లి చేశారు
వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూశాం. కానీ ఓ చోట గ్రామస్థులు మితిమీరి పోయి మైనర్లకు పెళ్లి జరిపించారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చింతామణి
Read Moreచంద్రయాన్ 3 : వంద మీటర్ల జర్నీ కంప్లీట్ చేసిన ప్రజ్ణా రోవర్
చంద్రయాన్ 3 కి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక అప్డేట్ ఇచ్చింది. మిషన్లో భాగమైన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 100
Read More












