దేశం

సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర

సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ మరోసారి కాంగ్రెస్ జోడో యాత్ర నిర్వహించునుంది. రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్ర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా

Read More

ఓట్లకోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు: అమిత్ షా

సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను హోంమంత్రి అమిత్ షా ఖండించారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకోసమే సనాతమన ధర్మాన్ని అవమానించారని

Read More

2047 లోపు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : ప్రధాని మోదీ

G20 శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9,10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్నాయి.  ఈ సమావేశానికి ముందుకు కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో సమావేశాలు నిర్వహించ

Read More

ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్

ఆదిత్య-ఎల్‌ 1  రాకెట్ విజయవంతంగా సూర్యుడి వైపు దూసుకెళ్తోంది. ఆదిత్య ఎల్ 1 ను నిర్దేశిత భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో..సెప్టెంబర్ 3వ తేద

Read More

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి

మహారాష్ట్ర భివాండీ పట్టణంలోని ధోబీ తలావో ప్రాంతంలో శనివారం(సెప్టెంబర్ 02) అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలడంత

Read More

పట్టాలు తప్పిన రైలు..తప్పిన పెను ప్రమాదం

మరో రైలు ప్రమాదానికి గురైంది. ఢిల్లీలో ఓ రైలు పట్టాలు తప్పింది. న్యూఢిల్లీలోని భైరాన్ మార్గ్ సమీపంలో లోకల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ రైలు పట్టాలు త

Read More

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ  తేలికపాటి జ్వరంతో బాధపడుతూ 2023 సెప్టెంబర్ 3న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. కాశ్మీర్‌లోని శ్రీన

Read More

సనాతన ధర్మం అనేది ఓ రోగం.. ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు సీఎం  కుమారుడు, మంత్రి  ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని  పూర్

Read More

రాహుల్ గాంధీకి మటన్ ఎలా వండాలో నేర్పిన లాలూ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెఫ్ అవతారం ఎత్తారు.  ఢిల్లీలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఇద్దరు నేతలు వంటలో బిజీ అయ

Read More

ఐదేళ్లలో 661 పులులు మృత్యువాత

గడిచిన ఐదేళ్లలో 661 పులులు మృత్యువాత పడినట్లుగా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ  వెల్లడించింది.  వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘా

Read More

పిడుగుల వాన...10 మంది మృతి..ముగ్గరికి గాయాలు

ఒడిశాలో పిడుగుల వర్షం కురిసింది.  పిడుగుల పాటుకు ఒడిశాలో10మంది మృతి చెందారు. ఆరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడి  భారీ వర్షాలు.. పిడుగుపా

Read More

భారత వివాహ వ్యవస్థను.. నాశనం చేసే యత్నం

భారత వివాహ వ్యవస్థను.. నాశనం చేసే యత్నం ప్రతి సీజన్‌‌లో భాగస్వామిని మార్చడమనేది క్రూరమైన భావన ‘లివ్ ఇన్ రిలేషన్‌‌షిప్

Read More

5వ క్లాస్ చదువుతున్న ఇద్దరు మగపిల్లలకు పెళ్లి..ఇదెక్కడి ఆచారమండి బాబూ

కర్ణాటకలో ఇద్దరు మైనర్లకు వివాహం జరిగింది. రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు మగపిల్లలు పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, రెండు గ్రామాల ప్రజలు  

Read More