దేశం
వీర హనుమాన్ డ్రోన్.. మీ క్రియేటివిటీకి సలాం బాస్..
హిందూ దేవుడు హనుమంతుని (బజరంగబలి) వేషధారణలో ఉన్న డ్రోన్ని చూపించే ఓ వీడియో ఆన్లైన్లో కనిపించడంతో ఇప్పుడు ఇది అంతటా వైరల్గా మార
Read Moreత్రిపుర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన నల్లు ఇంద్రసేనా రెడ్డి
త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం (అక్టోబర్ 26న) ఉదయం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆ
Read Moreకిలో ఉల్లి రూ.45.. ఒక్కసారిగా డబుల్ అయిన రేట్లు
మొన్నటి వరకు టమాటా... ఇప్పుడు ఉల్లి.. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఉల్లి పేరు వింటేనే మధ్య తరగతి కుటుంబీలు భయపడిపోతున్నారు. డిమాండ్
Read Moreషిరిడి సాయిబాబాకు మోదీ ప్రత్యేక పూజలు
షిర్డీలోని శ్రీ సాయిబాబా ఆలయ నూతన 'దర్శన క్యూ కాంప్లెక్స్'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో 86 లక్షల మందికి పైగా రైతులకు
Read Moreవివాదంలో నరోత్తమ్ మిశ్రా.. హేమామాలినిపై కీలక వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దాతియాలో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ..
Read Moreరాజస్థాన్ సీఎం గెహ్లాట్ కుమారుడికి ఈడీ సమన్లు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చ
Read Moreసెల్యూట్ సార్ : పాముకు గుండెపోటు.. పాము నోట్లో నోరు పెట్టి.. సీపీఆర్ చేసి కాపాడిన పోలీస్
ఇప్పుడు గుండెపోట్లు కామన్ అయ్యాయి.. ఏ నిమిషానికి ఏమి జరుగును అన్నట్లు జీవితం తయారైంది.. కళ్ల ముందు నిక్షేపంగా ఉన్న వ్యక్తి.. కను రెప్పపాటులో కుప్పకూలి
Read Moreషావర్మా చికెన్ తిని చనిపోయాడు.. రెస్టారెంట్ మూసివేత
షావర్మా తిని ఫుడ్ పాయిజనింగ్తో చికిత్స పొందుతూ ఓ 24 ఏళ్ల యువకుడు మరణించాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో అక్టోబర్ 25న చోటుచేసుకుంది. అనంతరం ఫుడ్ ఆఫర్
Read Moreఅవాక్కయ్యారా : యుద్ధ విమానం ఆయిల్ ట్యాంకులు ఊడి పడ్డాయి.. ట్రక్కుల్లో ఎత్తుకెళ్లిన ఆర్మీ
భారత వైమానిక దళానికి చెందిన ఓ విమానం నుంచి రెండు ఇంధన ట్యాంకులు వేరయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని BKT ప్రాంతంలో ఉన్న ఘాజీపూర్ గ్రామ పొలాల్లో
Read Moreప్రయాణికులకు గుడ్ న్యూస్.. 283 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వేశాఖ
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛత్ పూజకు ముందు, భారతీయ రైల్వేలు ప్రయాణికులకు సాఫీగా ప్రయాణించేందుకు, రద్దీని క్లియర్ చేయడానికి 283 ప్రత్యేక రైళ్లను ప్రా
Read Moreకర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 12మంది మృతి
ఆగి ఉన్న ట్యాంకర్ ను టాటా సుమో వాహనం ఢీకొట్టడంతో 12మంది మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. గ
Read Moreకాళేశ్వరం.. పిచ్చి తుగ్లక్ డిజైన్: కిషన్రెడ్డి
అలాంటిది ఎవరో కుట్ర చేశారంటూ కేసు పెడ్తరా?: కిషన్రెడ్డి ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడెందుకు
Read Moreతమిళనాడు రాజ్భవన్పై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: తమిళనాడు గవర్నర్ హౌస్పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరేందుకు ప్రయత్నించాడు. నిందితుడు బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని రాజ్&zwn
Read More












