దేశం

దోమల మందు బాటిల్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి

తమిళనాడులోని మనలీలో విషాదం చోటుచేసుకుంది.  ఓ ఇంట్లో  దోమల మందు బాటిల్ పేలడంతో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు.  మృతుల్

Read More

దొంగలే మోసపోయారు : కష్టపడి ఏటీఎం పగలగొడితే రూపాయి కూడా లేదు

బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు దోచుకుని అంతాఇంతో వెనకేసుకుందామనుకున్న దొంగలకు ఊహించని పరిణామం ఎదురైంది.  కష్టపడి  ఏటీఎం పగలగొడితే అందులో ఒక్కరూ

Read More

43 రోజుల్లో కొత్త పోస్టాఫీసు కట్టేశారు.. టెక్నాలజీ వండర్

మన దేశంలో తొలి త్రీడీ ప్రింటెడ్ పోస్టాఫీస్ అందుబాటులోకి వచ్చింది. రోబోటిక్ సాయంతో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా బెంగళూర్ లో నిర్మించిన ఈ బిల్డిం

Read More

అరటిపండ్లు కూడా కేజీ రూ.100.. సామాన్యుడి బ్రేక్ ఫాస్ట్ కు ధరల మంట

తొక్కలో అరటి పండ్లు.. అరటి పండు తొక్క అంటూ ఇంత కాలం సిల్లీగానే తీసేశారు.. అరటి పండ్లు అంటే ఏదో 30, 40 రూపాయలతో డజను కొనుక్కుని తీసుకెళతాం.. ఇప్పుడు అల

Read More

వాడి వేలు.. వాడే నరుక్కున్నాడు.. ప్రభుత్వాలకు నైవేధ్యంగా అంటూ వింత ప్రకటన

ఓ వ్యక్తి తన చూపుడు వేలును కత్తితో నరికేసుకుంటున్న వీడియో   ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఓ ప్లాస్టిక్ డబ్బాపై కూర్చున్న  ఓ వ్య

Read More

తెలంగాణ ఎక్స్ప్రెస్లో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు

ఉదయం బెంగుళూరులో ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ మంటల్లో చిక్కుకున్న ఘటన మరవక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. ఆగస్టు 19వ తేదీన ఉదయం మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స

Read More

మైల్ స్టోన్.. 50 కోట్ల మార్కు దాటిన జన్ ధన్ ఖాతాలు

జన్‌ధన్ ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కును దాటిన ఘనతను కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దీన్నొక మైలురాయిగా అభివర్ణించిన ఆయన.. ఈ ఖాతాల్లో

Read More

అమర్‌నాథ్ యాత్రలో అపశృతి.. బ్యాలెన్స్ తప్పి వ్యక్తి మృతి

బీహార్‌కు చెందిన ఓ అమర్‌నాథ్ యాత్రికుడు ఆగస్టు 18న రాత్రి కాళీ మాత మోర్‌కు సమీపంలో ఉన్న ట్రాక్‌పై పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Read More

ఆగస్టు 21 నుంచి 27 వరకు ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు..

ఆగస్టు 21 వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 21 నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించ

Read More

రైలులో మంటలు..పరుగులు తీసిన జనం

ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కర్నాటక రాజధాని బెంగళూరులోని సంగోల్లి రాయన్న రైల్వే స్టేషన్‌లో  ఉద్యాన ఎక్స్‌ప్రెస్&zw

Read More

సీట్లిస్తేనే ఇంటింటి ప్రచారం చేస్తం..కాంగ్రెస్ ​కు తెలంగాణ మహిళా నేతల అల్టిమేటం

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా నేతలకు టికెట్లు ఇవ్వకపోతే ఇంటింటి ప్రచారం చేయబోమని పార్టీ హైకమాండ్ కు తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతల

Read More

అర్థరాత్రి కారులో మంటలు..గంట పాటు ట్రాఫిక్ జామ్

తమిళనాడులో రన్నింగ్ కారులో అకస్మాత్తుగా  మంటలు చెలరేగాయి.  చెన్నై పల్లవరం సమీపంలోని జీఎస్టీ రోడ్డుపై శుక్రవారం అర్థరాత్రి కారులో మంటలు అంటుక

Read More

అమేథీ నుంచే రాహుల్ పోటీ కాంగ్రెస్ యూపీ చీఫ్ రాయ్ వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ చీఫ్  అజయ్ రాయ్ తెలిపారు. 2019 లోక్

Read More