దేశం

వైరల్ వీడియో: మహిళను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్

రాను రాను జనాలు ఏం చేస్తున్నారో వారికే అర్దం కావడం లేదు.  ఏం చేసైనా సరే హైలెట్ అవాలని చూస్తున్నారు.  జనాలు వారి గురించే చర్చించుకోవాలని తపన

Read More

నిరసన వ్యక్తం చేస్తున్న మహిళ జట్టుపట్టుకుని లాగిన మధ్యప్రదేశ్ పోలీసులు.. వీడియో వైరల్

నిరసన వ్యక్తం చేస్తోన్న ఓ మహిళను మహిళా పోలీసులు జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయ

Read More

మెట్రో రైల్లో జట్టు పట్టి కొట్టుకున్న మహిళలు..ఈ కారణానికే అంతలా కొట్టుకోవాలా !

రెండు జట్లు ఒకచోటు ఉన్నా కలుస్తాయేమో కానీ..రెండు కొప్పులు మాత్రం ఒకే చోట ఉన్నా కలవయంటారు పెద్దలు. అయితే  ఇదే సామెతను నిజం చేస్తూ ఇద్దరు ఆడవాళ్లు

Read More

టెక్ట్స్ బుక్ తీసుకురాలేదని చెంపమీద కొట్టిన టీచర్.. ఆస్పత్రి పాలైన విద్యార్థి

తుక్మీర్‌పూర్ ప్రాంతంలోని ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి టెక్ట్స్ బుక్ తీసుకురాలేదన్న కోపంతో ఉపాధ్యాయుడు చెంపదెబ్బ కొట్ట

Read More

గాల్లో ఉండగా విమానంలో చిన్నారికి గాయాలు.. ఎలాగంటే

ఈ మధ్యకాలంలో విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల చేష్టలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తా

Read More

హిమాచల్ ప్రదేశ్, -ఉత్తరాఖండ్‌లో వర్షం విధ్వంసం.. 81 మంది మృతి

ఉత్తరాఖండ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ వరకు పర్వతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగ

Read More

చంద్రయాన్ 3 కీలక ఘట్టం సక్సెస్.. రోవర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది.

చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్  ఇవాళ (ఆగస్టు17న) విజయవతంగా విడిపోయింది. ల్యాండింగ్ ప్రక్రియలో భాగంగా విక్రమ్ (ల్యాండర్), ప్రజ్ఞాన్ (రోవర్) వేరు చేశ

Read More

9 రోజుల్లో రూ.14వందల కోట్లు.. ఫుట్‌బాల్ బెట్టింగ్ యాప్ బడా మోసం

గుజరాత్ పోలీసులు ఓ పెద్ద రాకెట్‌ను ఛేదించారు. ఫుట్‌బాల్ బెట్టింగ్ యాప్ ద్వారా చైనాకు చెందిన ఓ వ్యక్తి రూ.14వందల కోట్లు కొల్లగొట్టినట్లు తాజా

Read More

కారు పైకప్పుపై వ్యక్తి స్టంట్.. 26 వేల జరిమానా

ఢిల్లీ సమీపంలోని నోయిడా ఓ వ్యక్తి కదులుతున్న కారు పైకప్పుపై పడుకుని స్టంట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్టార్ 18లో ఢిల్లీ ర

Read More

సిమ్లా శివాలయం శిథిలాల కింద..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ సమాధి..

హిమాచల్ ప్రదేశ్:సిమ్లాలోని సమ్మర్ హిల్స్ ప్రాంతంలో నాలుగో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శివాలయం కూలిన ప్రదేశంలో ఆర్మీ, ఎస్ డీఆర్ ఎఫ్, పోలీసులు స

Read More

ఇకపై సీలింగ్ ఫ్యాన్లకు BIS మార్క్ తప్పనిసరి

ఎలక్ట్రిక్ వస్తువుల నాణ్యతపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.నాణ్యత లేని విదేశీ వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశీయ విద్యుత్

Read More

ఇక ఫుడ్​లో టమాటాలు వాడలేం.. చేతులెత్తేసిన బడా రెస్టారెంట్​

టమాటా ధరల పెరుగుదలతో ఇటీవల మెక్​డొనాల్డ్స్, సబ్​వే తమ ఫుడ్ లో టమాటాలకు గుడ్​ బై చెబుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా మరో బడా కంపెనీ అదే దారిలో నడుస్తోంది

Read More

ఫర్ ది ఫస్ట్ టైం.. 53 మంది సీబీఐ అధికారులతో విచారణ

మణిపుర్ హింసాకాండ కేసులపై విచారించేందు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. అందులో ముగ్గురు డ

Read More