దేశం

జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో కరెంట్ షాక్..

త్రిపుర ఉనాకోటి జిల్లాలో జరిగిన జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు విద్యుత్‌ షాక్‌తో మృతి

Read More

ఢిల్లీ మెట్రో వీడియో: లోకల్ ట్రైన్ లో కొట్టుకున్న యువకులు

వివిధ రకాల వీడియోలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఢిల్లీ మెట్రో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ఇద్దరు యువకులు మెట్రో కోచ్‌ను యుద్ధ క్షేత

Read More

బక్రీద్ కోసం మేకలను ఇంటికి తీసుకొస్తే... హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన

బక్రీద్ సందర్భంగా ఓ ముస్లిం తన ఇంటికి మేకలను తీసుకురావడం వివాదాస్పదమైంది. మేకలను ఇంటికి తీసుకువచ్చినందుకు అపార్ట్ మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. అంతేకా

Read More

ఆపరేషన్ థియేటర్లో హిజాబ్ లాంటి డ్రెస్సులు ధరిస్తాం.. అనుమతివ్వండి

ఆపరేషన్ థియేటర్లలో  హిజాబ్ ధరించడానికి అనుమతి నిరాకరించడంతో కనీసం హిజాబ్ లాంటి లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతి

Read More

భోపాల్–ఇండోర్ వందే భారత్ రైలుకు ప్రయాణికులు కరువు

భోపాల్–ఇండోర్ వందే ఎక్స్‌ప్రెస్ మొదటి రోజు 47 మంది ప్రయాణికులతో మాత్రమే నడిచింది. భోపాల్–ఇండోర్ వందే భారత్ రైలును భోపాల్‌లో జూన్

Read More

జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగ తేదీని వెల్లడించింది.  2023జూలై 13న మధ్యాహ్నం 2:30 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నట్

Read More

ముంబై మునిగిపోతుందా.. అతి భారీ వర్షాల అలర్ట్ తో ఆందోళన

ముంబైలో 2023 జూన్ 28 బుధవారం మధ్యాహ్నం నుంచి  భారీ వర్షం కురుస్తుంది. దీంతో  నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) గురు

Read More

దర్గాలో మహిళ డ్యాన్స్..ఒక్కసారిగా ఊపొచ్చి..రెచ్చిపోయింది

అజ్మీర్ షరీఫ్ దర్గా...ముస్లిం పవిత్ర ప్రార్థనా స్థలం. ఇలాంటి స్థలంలో ప్రజలు ఆ స్థలం పవిత్రను కాపాడాలి. కానీ ఓ యువతి మాత్రం చిల్లరగా ప్రవర్తించింది. ప్

Read More

స్కూల్ బస్సులో మంటలు.. కొద్దిలో బయటపడిన పిల్లలు

ఐదుగురు విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి.  అదృష్టవశాత్తూ విద్యార్థులంతా తృటిలో బస్సు నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్ర ప

Read More

అగ్నిపథ్ కింద.. 21 ఏళ్లకే సైన్యంలో చేరిన హీరో కుమార్తె

ప్రముఖ నటుడి కుమార్తె సైన్యంలో చేరింది. భోజ్‌పురి నటుడు, తెలుగులో పలు సినిమాల్లో విలన్గా  నటించిన  బీజేపీ ఎంపీ రవి కిషన్ కుమార్తె ఇషితా

Read More

బియ్యం లేవు.. పైసలిస్తాం : కిలోకు రూ.34.. కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం

కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎన్నికల మేనిఫెస్టోలో కేంద్రం ఉచితంగా ఇచ్చే ఐదు కిలోల బియ్యంతో పాటు పేదలకు అదనంగా నెలకు తాము మరో ఐదు కి

Read More

5 కోట్ల మంది రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.  చేరుకుకు కనీస మద్దతు ధర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన 2023 జూన్‌ 28న   జరిగిన ఆ

Read More

ఆటోడ్రైవర్ కన్నీళ్లు : ఐదు గంటలు తిరిగితే.. రూ.40 వచ్చాయి..

బెంగళూరులో 5 గంటల పాటు ఆటో నడిపిన డ్రైవర్​ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ఏడుస్తున్న వీడియో సోషల్​ మీడియాలో  వైరల్​గా మారింది. ఆ వీడియోలోని వివరాల ప్ర

Read More