దేశం

రూల్స్ ఫాలో కాలేదని.. 23 లక్షల అకౌంట్లను బ్లాక్​ చేసిన ట్విటర్​

రూల్స్​ఫాలో కాకపోతే చర్యలు తప్పవు అంటోంది ట్విటర్. నిబంధనలు పాటించని యూజర్లపై ఆ సంస్థ కఠినంగా వ్యవహరిస్తోంది. అందుకనుగుణంగా ఏకంగా దాదాపు 24 లక్షల మంది

Read More

ప్రియాంక గాంధీపై కేసు.. నిరాధార ఆరోపణలు చేశారని బీజేపీ నేతల కంప్లెంట్​

మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని చూశారన్న ఆ పార్టీ నేతల ఫిర్యాదుతో కాంగ్రెస్​ సీనియర్

Read More

ఉగ్రదాడి యత్నం భగ్నం.. పిస్టల్ స్వాధీనం

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ (ఆగస్టు 15) వేడుకలకు సిద్ధమవుతున్న క్రమంలో.. ఉత్తర్ ప్రదేశ్ లో  ఉగ్రదాడి ప్రణాళికను భగ్నం చేసినట్టు ఆ రాష్ట్ర

Read More

సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచండి.. మోదీ పిలుపు

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రజలను కోరారు. ఈ ప్రచార స్ఫూర్త

Read More

'వీఐపీ వాహనాలపై సైరన్‌లకు స్వస్తి'.. ప్రణాళికలు చేస్తోన్న కేంద్రం

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీఐపీ వాహనాలపై ఉండే సైరన్‌ లపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాటికి స్వస్తి పలకాలని యోచిస్తున్నట్ల

Read More

రెహమాన్ మ్యూజికల్ కన్సర్ట్ రద్దు.. స్పందించిన ఎంకే స్టాలిన్

ఆస్కార్-విజేత, సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ చెన్నైలో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన ఆయన ఫ్యాన్స్.. ఆ కన్సర్ట్ ను ఎప్పుడెప్పుడు ఎంజా

Read More

కొండచరియలు విరిగిపడి.. ఉత్తరాఖండ్‌‌లో ఐదుగురు మృతి

కేదార్‌‌‌‌నాథ్‌‌కు వెళ్తుండగా ప్రమాదం డెహ్రాడూన్‌‌: ఉత్తరాఖండ్‌‌లో కొండ చరియలు విరిగిపడి ఐదు

Read More

మనోళ్లే ఆసియా కింగ్స్‌‌‌‌.. హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ మనదే

ఆసియా గేమ్స్‌‌‌‌ ముంగిట ఇండియా మెన్స్‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌ అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఆసియ

Read More

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం .. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌కు ‘మిగ్29’ ఫైటర్స్​

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌కు ‘మిగ్29’ ఫైటర్స్​ చైనా, పాకిస్తాన్​లతో ముప్పు నేపథ్యంలో మోహరింపు ‘

Read More

లక్షద్వీప్‌‌లో స్కూల్ యూనిఫాంపై వివాదం

కవరట్టి: కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌‌లో స్కూళ్లకు కొత్త యూనిఫామ్ అమలు చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు రాజకీయ వివాదంగా మారాయి. ప్రభుత్వ

Read More

ప్రతిపక్షాలకు ప్రజల బాధ పట్టదు : మోదీ

ప్రతిపక్షాలు పారిపోయినయ్​ మణిపూర్​పై పార్లమెంట్​లో వారు చర్చను కోరుకోలేదు: మోదీ ప్రతిపక్ష నేతలకు కావాల్సింది రాజకీయాలేనని విమర్శ వాళ్లు మణిపూ

Read More

కొత్త హరిత విప్లవం రావాలి: అమిత్ షా

గాంధీధామ్‌‌: ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం మార్గాన్ని చూపాలంటే.. భారతదేశానికి కొత్త హరిత విప్లవం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

Read More

నీట్‌‌ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వను: గవర్నర్ ఆర్.ఎన్.రవి

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్- కమ్- ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును ఎప్పటికీ క్లియర్ చేయబోనని ఆ రాష్ట్ర గవర్నర

Read More