దేశం
చేసిన అభివృద్ధిని..ప్రజలకు చెబుదాం..కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన
రాబోయే 25 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన మోదీ ఆధ్వర్యంలో 5 గంటలపాటు కేంద్ర మంత్రి మండలి సమావేశం
Read Moreముగిసిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం .. కీలక అంశాలపై చర్చ
ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్ లో దాదాపు 4 గంటల పాటు ఈ సమావే
Read Moreనీకు సెల్యూట్ బాసూ : పుట్టుకతోనే చేతుల్లేవు.. కాళ్లతో రాస్తున్నాడు
ఆయనకు రెండు చేతులు లేవు. కానీ, మనోబలం నిండుగా ఉంది. బాగా చదివి ప్రయోజకుడు కావాలనే లక్ష్యం అతడిని వైకల్యాన్ని మరిపించింది.చదవడం సులభమే.. కానీ,చేతులు లే
Read Moreలాలూ ఫ్యామిలీపై సీబీఐ చార్జిషీట్ దాఖలు
బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్తో పాటు ఆయన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది
Read Moreమటన్ కర్రీ ఆర్డర్ చేస్తే.. ఎలుక మాంసం పెట్టాడు..
పంజాబ్ లోని లూథియానాలో రెస్టారెంట్ లో మలై చికెన్ ఆర్డర్ ఇస్తే .. ఎలుక మాంసం పెట్టారు. అదేమని అడిగితే మీరు మాహోటల్ పరువు తీసేందుకు ట్రిక్స్
Read Moreమొన్న ఢిల్లీ, ఇవాళ బెంగళూరు రేపు హైదరాబాద్ .. మెట్రోలోనూ మందు తీసుకెళ్లొచ్చా?!
మెట్రో జర్నీ.. ఇందులో ఎలాంటి మందు బాటిళ్లు.. ఆల్కాహాల్ తీసుకెళ్లటానికి అవకాశం లేదు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో రైళ్లలోనూ ఇదే విధానం
Read Moreజై జై OTT : బయట రూ.60 పెప్సీ.. మల్టీఫ్లెక్స్ లో రూ.360
యాపారం అంటే 20, 30 రూపాయిలు లాభం చూసుకోవచ్చు.. మరీ టూ మచ్ రేట్లు అంటే మాత్రం భరించటం కష్టమే.. బయట షాపులో 60 రూపాయలు పెప్సీని.. 360 రూపాయలకు అమ్మితే..
Read Moreఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2023 జూలై 03 సోమవారం రోజున చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం చేరారు. జీర్ణకోశ
Read MoreJio Bharat phone : రూ. 999 కే4 G ఫోన్.. జూలై 7 నుంచి సేల్స్
రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర లేపింది. జియో భారత్ 4G ఫోన్ను విడుదల చేసింది. కేవలం రూ. 999 కే ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. &nb
Read Moreహమ్మయ్య సాయిరాం : రూ. 2 వేల నోట్లు.. 76 శాతం వచ్చేశాయ్
రూ. 2 వేల నోట్ల ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 76 శాతం రూ. 2 వేల నోట్లు తిరిగివచ్చినట్లు స్పష్టం చేసింది
Read Moreరేపట్నుంచి రేషన్ షాపుల్లో టమాటాలు .. కిలో రూ.60
గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి. రెండు వారాల క్రితం వరకు రూ.40కి అమ్ముడైన టమాటా ధర .. గత వారం రూ.70కి దూసు
Read Moreబీజేపీలో అటెన్షన్.. క్యాబినెట్ మీటింగ్ లో ఏం జరుగుతుంది..!
తెలంగాణ బీజేపీలో అటెన్షన్ మొదలైంది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో తెలంగాణకు సంబంధించి కీలక నిర్ణయాలకు అవకాశం ఉందని తె
Read Moreడేంజరస్ స్టంట్ : మిస్ అయితే బాడీ పీస్ కూడా దొరకదురా..
సోషల్ మీడియా వచ్చాక కొందరు మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నారు. కేవలం ఫాలోవర్లు, లైకులు, షేర్ ల కోసం పలు వీడియోలు తీసి ఎలాగైనా వైరల్ గా మారాలని ఆత్రుత పడు
Read More












