దేశం
సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ సర్కార్ ... కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు..
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి .. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాల నియంత్రణ విషయంలో గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియంత్రణపై
Read Moreకుక్కను కరిచిన మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు..
సమాజంలో హైలెట్ అవాలని ప్రజలు తమ గురించి చర్చించుకోవాలని కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు. జంతువులు మనుషులు కరిచాయంటే అవి వాటి స్వభావం. కా
Read Moreపట్ట పగలే అందరూ చూస్తుండగానే.. మాజీ కాబోయే భార్యను పొడిచి చంపిండు
23 ఏళ్ల ఓ వ్యక్తి తన 19 ఏళ్ల మాజీ కాబోయే భార్యను కత్తితో పొడిచి చంపాడు. వారి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన కొన్ని రోజుల తర్వాత గురుగ్రామ్లో అందరూ
Read Moreమణిపుర్ హింసాకాండ మృతులు 142.. సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చిన ప్రభుత్వం
మణిపుర్ రాష్ట్రంలో ఓ తెగకు చెందిన వారికి రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ.. మరో తెగ వారు ప్రారంభించిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసి పదు
Read Moreనిత్య పెళ్లి కొడుకు.. డాక్టర్, ఇంజినీర్ని అంటూ 15 పెళ్లిళ్లు చేసుకున్నాడు
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో పరిచయమైన మహిళలను ఇంజనీర్, డాక్టర్ అని నటిస్తూ మోసం చేసిన వ్యక్తిని మైసూరు సిటీ పోలీసులు జూలై 9న అర
Read Moreసీఎం కాళ్లు కడిగింది.. మూత్రం బాధితుడివి కాదా!
కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్లో దళితుడిపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ రాజకీయ నేత ముఖ్య అనుచరుడడైన ప్రవేశ
Read Moreఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది..
ఉత్తర భారత దేశంలో కురుస్తున్న వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో కాలువలు నదుల్ని, నదులు సముద్రాల్ని తలపిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని యమునా
Read Moreఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు..యూపీలో 34 మంది మృతి
భారీ వర్షాలతో ఉత్తర భారత్ గజగజ వణుకుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా హిమాచల్
Read Moreభారీ వర్షాలు పడతాయి.. 24 గంటలు ఇంట్లోనే ఉండండి : సుఖ్విందర్ సింగ్
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలు బయటకు రావొవద్దని ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సూచించా
Read Moreరాజ్యసభ ఎన్నికలు.. నామినేషన్ దాఖలు చేసిన జైశంకర్
కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ 2023 జూలై 10 సోమవారం గాంధీనగర్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ తో పాటుగా బెంగాల్, గోవా రాష్ట్ర
Read MoreAI సృష్టించిన న్యూస్ యాంకర్ 'లిసా'.. మొదటిసారి ఆవిష్కరించిన ఓ ప్రైవేట్ ఛానెల్
ఒడిశాలోని ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్.. జూలై 9న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ 'లిసా'ను ఆవిష్కరించింది. కంప్యూటర్&
Read Moreసత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ పొడిగింపు
మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు మంజూరైన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు 2023 జూలై 10న పొడిగించింది.
Read Moreఈ రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు మూసివేత
భారీ వర్షాల మధ్య చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే కొద్ది రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదే
Read More












