దేశం

ఓట్లు సగమున్నా.. సీట్లు స్వల్పమే!

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ బెంగళూరు: కర్నాటక చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం  పరిమితంగానే ఉంది. 1978 నుంచి 2018 వరకు 40 ఏండ్

Read More

భారీ మెజారిటీతో గెలుస్తం: గెహ్లాట్

జైపూర్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని రాజస్థాన్ సీఎం అశోక్  గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం గె

Read More

ముస్లిం రిజర్వేషన్లపై రాజకీయ ప్రకటనలొద్దు: సుప్రీం 

న్యూఢిల్లీ: కర్నాటకలో ముస్లింలకు కల్పించిన 4% రిజర్వేషన్లను తొలగిస్తామంటూ రాజకీయ నాయకులు ప్రకటనలు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర

Read More

కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది.  ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. 80 ఏ

Read More

జార్ఖండ్ నక్సల్స్ కాల్పుల్లో హైదరాబాద్ వాసి మృతి

జార్ఖండ్ రాష్ట్రంలో నక్సలైట్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరానికి చెందిన వీ.శరత్ బాబు అనే వ్యక్తిని అతి దారుణంగా కాల్చి చంపారు. శరత్ బాబు మృతితో కుటుంబ

Read More

కన్నడ పోరు..ఓటర్లు ఎవరికి పట్టం కడతారు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మే10వ తేదీ బుధవారం పోలింగ్ జరగనుంది. ఉదయం  7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప

Read More

బెంగళూరులో లక్ష  ఉద్యోగాలు.. ఐ ఫోన్ ల తయారీకి శ్రీకారం

ఒకప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులకు చైనా పెట్టింది. ఇక సెల్ ఫోన్ వచ్చిన తరువాత దాదాపు  అన్ని ఐఫోన్లు  చైనాలో తయారయ్యేవి.. ఇదంతా కరోనాకు ముందు..

Read More

నోట్లో వేస్కోగానే పొగలొస్తున్నాయ్.. ఇదేం బిస్కెట్‌రా బాబూ

నైట్రోజన్ బిస్కెట్ స్టాల్ గురించి ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా. కానీ ఇప్పుడు దీని గురించి మధ్యప్రదేశ్ లో ఎవర్ని అడిగినా టక్కున చెప్పేస్తారు. వివరాల్లో

Read More

గండం తప్పినట్లేనా...మోచా తుఫానుపై ఐఎండీ ప్రకటన

భారత్కు మోచా తుపాను గండం తప్పింది. మోచా తుపాను దిశను మార్చుకున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.  మయన్మార్, బంగ్లాదేశ్ వైపు మోచా తుపాను కదు

Read More

వాట్సాప్‌ ద్వారా కార్పొరేషన్ సేవలందిస్తోన్న నగరాలివే

మిలియన్ల మంది ఉపయోగిస్తోన్న వాట్సాప్ ద్వారా కొన్ని రాష్ట్రాలు సేవలు అందిస్తున్నాయి.  అవసరమైన సేవలను యాక్సెస్ చేయడం, జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొంద

Read More

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లివే.. ఒక్కటి రూ. 19 వేలు

ఎండాకాలం వచ్చిందంటే వెంటనే గుర్తొచ్చే పండు మామిడి. బేనీషా, రసాలు, తోతాపురి, బంగినపల్లి, పునాస, నవనీతం.. లాంటి ఎన్నో వెరైటీల్లో లభించే ఈ పండ్లు ఈ సీజన్

Read More

హనుమాన్​ చాలీసా పఠించిన సీఎం బసవరాజ్​ బొమ్మై

కర్ణాటక ఎన్నికల పోలింగ్​కు కొన్ని గంటల సమయమే మిగిలున్న వేళ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.  పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్​ల మధ్యే ఉండనున్నద

Read More

కర్ణాటకలో పోలింగ్.... హాలిడే ప్రకటించిన గోవా

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రోజును జీతంతో కూడిన సెలవు దినంగా పాటించాలని గోవా ప్రకటించింది. ఇది ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామిక కార్

Read More