దేశం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లివే.. ఒక్కటి రూ. 19 వేలు

ఎండాకాలం వచ్చిందంటే వెంటనే గుర్తొచ్చే పండు మామిడి. బేనీషా, రసాలు, తోతాపురి, బంగినపల్లి, పునాస, నవనీతం.. లాంటి ఎన్నో వెరైటీల్లో లభించే ఈ పండ్లు ఈ సీజన్

Read More

హనుమాన్​ చాలీసా పఠించిన సీఎం బసవరాజ్​ బొమ్మై

కర్ణాటక ఎన్నికల పోలింగ్​కు కొన్ని గంటల సమయమే మిగిలున్న వేళ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.  పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్​ల మధ్యే ఉండనున్నద

Read More

కర్ణాటకలో పోలింగ్.... హాలిడే ప్రకటించిన గోవా

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఆ రోజును జీతంతో కూడిన సెలవు దినంగా పాటించాలని గోవా ప్రకటించింది. ఇది ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామిక కార్

Read More

అన్నం వండలేదని భార్యను కొట్టి చంపిన భర్త

ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో అన్నం వండలేదని ఓ భర్త, భార్యను కొట్టి చంపాడు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మే 7న రాత్రి జమన

Read More

ఎస్టీ జాబితా కోసం సిఫార్సు చేయాలని.. ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదు

మణిపుర్​ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్య షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) జాబితాలో ఒక తెగను చేర్చాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశి

Read More

పోలింగ్ డే ఆఫర్లపై బెంగళూరులో రచ్చ రచ్చ..

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఒక్కరోజే ఉండడంతో రాష్ట్రంలోని పలు హోటళ్లు ఓటర్లు ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక ఆపర్లు ప్రకటిస్తున్నాయి. దీనికి&nbs

Read More

యాపిల్​ దిగుమతులపై కేంద్రం నిషేధం

కశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​లోని యాపిల్​లకు విదేశీ యాపిల్​ పండ్లతో పోటీ పెరిగినందున, కిలోకు రూ.50 కంటే తక్కువ ఉన్న పండ్ల దిగుమతిని భారత్​ నిషేధించింది.

Read More

పోలింగ్​ ఒక రోజు ముందు.. బెంగళూరును ముంచెత్తిన వరద

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​కి ఒక రోజే మిగిలి ఉండగా, సోమవారం కురిసిన వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. దక్షిణ బెం

Read More

కర్ణాటక ఎన్నికలు.. ప్రభుత్వ హోటళ్లలో 50 శాతం రాయితీ

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు హోటల్లు ఓటర్ల కోసం ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా కర్ణాటకలోని ప్రభుత్వ హోటళ్లు 50 శాతం తగ్గింప

Read More

సౌత్, నార్త్ అనడం తగదు.. లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థల భాషపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థలు సౌత్ గ్రూపు అని ప్రస్తావించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో సౌత్, నార్త్ అనే వ

Read More

ఓటేస్తే దోసె, మైసూర్ పాక్, జ్యూస్ ఫ్రీ.. టెంప్టింగ్ ఆఫర్స్ ప్రకటించిన హోటల్స్

కర్ణాటక ఎన్నికలకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కేవలం 48 గంటల కంటే తక్కువ సమయం ఉన్నందున, బెంగళూరులోని ఒక హోటల్ ఓటర్లను,

Read More

ఉరివేసుకున్న యజమానిని కిందకు దింపేందుకు 4 గంటలు పోరాడిన శునకం

కుక్కలు విశ్వాసానికి మారుపేరు. ఎవరైనా ఏదైనా తినడానికి పెడితే.. అవి ఆ మనుషుల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తాయి. వారిని మరిచిపోవు. కొంచెం ఆప్యాయంగా చూసుకుంటే

Read More

ఘోర రోడ్డు ప్రమాదం... 15 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. ఖర్గోన్ జిల్లాలో ఓ బస్సు బోల్తా పడింది.  బోరాడ్ నదిపై వంతెనపై నుంచి 50  మంది ప్రయాణిక

Read More