దేశం
గవర్నర్ ను బర్తరఫ్ చేయండి.. రాష్ట్రపతికి లేఖ రాసిన స్టాలిన్
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని బర్తరఫ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు సీఎం స్టాలిన్. హోదా మరిచి రాజకీయ నేత స్థాయిలో
Read Moreబంగ్లాదేశ్ ప్రధానికి పైనాపిల్స్ పంపిన త్రిపుర సీఎం
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు 980 కిలోల పైనాపిల్స్ను పంపారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, పిబి
Read Moreఫేక్ నోట్తో డాక్టర్కు షాకిచ్చిన పేషెంట్
ఈ మధ్య కాలంలో దొంగ నోట్ల చలామణి కూడా ఎక్కువయ్యాయి. కొంతమంది కావలనే దొంగ నోట్ల ఇచ్చి ప్రజలను మోసం చేస్తు్ండగా మరికొందరు మాత్రం తెలియకుండానే ఇచ్చి వెళ్ల
Read Moreఅమర్నాథ్ యాత్రలో సురక్షితంగా బయట పడ్డ బైంసా యాత్రికుల బృందం
వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్ర ప్రమాదకరంగా మారి నిలిచిపోయింది. జమ్ము–శ్రీనగర్ హైవేలో కొండ చరియలు విరిగిపడి పలు ప్రాంతా ల్లో అమర్&zwnj
Read Moreటమాటాలకు రక్షణగా బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ కూరగాయల వ్యాపారి టమాటాలు కొనడానికి వచ్చే కస్టమర్లు నుంచి రక్షణ కోసం ఏకంగా బౌన్సర్లను నియమించుకున్నాడు. ప్రస్త
Read Moreవర్షాల బీభత్సం.. కొట్టుకుపోయిన 50ఏళ్ల నాటి ఐరన్ బ్రిడ్జ్
హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. భారీ వరద నీటికి నద
Read Moreబీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో జైశంకర్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ తో పాటుగా బెంగాల్, గోవా రాష్ట్రాల్లో జరగబోయే మొత్తం 10 రాజ్యసభ స్థానాల అభ్
Read Moreమధ్యప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీ నిర్మలా బుచ్ కన్నుమూత
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళ చీఫ్ సెక్రటరీ నిర్మలా బుచ్ కన్నుముశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. 2
Read Moreశ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీ
Read Moreచంద్రగిరిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. సీఐ కాళ్లు పట్టుకున్న వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అడ్డు అదుపు లేకుండా లారీల్లో తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇసు
Read Moreతిరిగి ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 3 రోజుల క్రితం బ్రేక్ పడిన అమర్నాథ్ యాత్ర జులై 9 న మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇవ
Read MoreHeavy rains: ఎడతెరిపిలేని వర్షాలు..అమర్నాథ్ యాత్రకు బ్రేక్..బేస్ క్యాంపుల్లోనే 50 వేల మంది యాత్రికులు
ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు 24 గంటల పాటు వాతావ
Read Moreఢిల్లీ వీధుల్లో నదుల్లా పారుతున్న వరద.. 40 ఏళ్ల రికార్డు బ్రేక్
దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వివిధ అవసరాలు, పనుల మీద బయటకి వచ్చే వారి రాకపోకలకు
Read More












