దేశం

శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించండి.. : అమిత్ షా

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనల పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. కర్ఫ్యూ అమలులో ఉండటం వల్ల మణిపుర్లో పరిస్

Read More

గ్రామంలో ఇళ్లపై కూలిన యుద్ధ విమానం

భారత్ వైమానిక దళానికి చెందిన మిగ్ 21 యుద్ధ విమానం  రాజస్థాన్ లో కూలిపోయింది. విమాన భద్రత సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మే 8వ తేదీ సోమవారం ఉదయ

Read More

మలప్పురంలో పడవ బోల్తా 22కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

కేరళలోని మలప్పురం జిల్లాలోని బీచ్ సమీపంలో మే 7న సాయంత్రం డబుల్ డెక్కర్ పడవ బోల్తా పడి మునిగిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరుకున్నట్టు అధికారులు తెలిప

Read More

గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరోసారి బాంబు పేలుడు

పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరోసారి బాంబు పేలుడు సంభవించింది.  ఉదయం 6:30 గంటలకు  పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. &n

Read More

వచ్చే రిపబ్లిక్ డే పరేడ్​లో మహిళల ఫుల్ టీమ్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది రిపబ్లిక్ డే పరేడ్​లో అందరూ మహిళలే పార్టిసిపేట్ చేయనున్నారు. ఈమేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల

Read More

అవినీతి, దోపిడీ, నిరుద్యోగమే..కర్నాటకలో రియల్ టెర్రరిజం

అవినీతి, దోపిడీ, నిరుద్యోగమే..కర్నాటకలో రియల్ టెర్రరిజం బీజేపీ పాలనపై ప్రియాంకా గాంధీ ఫైర్ మంగళూరు:  అవినీతి, దోపిడీ, ధరల పెరుగుదల, న

Read More

పోలింగ్​ బూత్​ చుట్టుపక్కల చీపురు కనిపించొద్దు: ఈసీ

బెంగళూర్: కర్నాటకలో బుధవారం ఓటేసే జనానికి చీపుర్లు, సీలింగ్ ఫ్యాన్లు కనిపించవు. పోలింగ్ బూత్ లు సహా వాటి పరిసర ప్రాంతాల్లో ఒక్క చీపురు గానీ, ఫ్యాన్ గా

Read More

బజరంగ్​దళ్​ను బ్యాన్ చేస్తామన్లే!

బజరంగ్​దళ్​ను బ్యాన్ చేస్తామన్లే! చట్టప్రకారం చర్యలు తప్పవని చెప్పాం: చిదంబరం  బ్యాన్​ హామీపై కాంగ్రెస్ యూ టర్న్ అది చట్టపరమైన అంశమని వె

Read More

దేశం నుంచి కర్నాటకను విడదీయాలని కాంగ్రెస్ చూస్తోంది : మోడీ

శివమొగ్గ/బెంగళూరు/నంజన్‌‌గుడ్‌‌: దేశం నుంచి కర్నాటకను వేరు చేసేందుకు కాంగ్రెస్ బహిరంగంగానే ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ మ

Read More

అదానీ పవర్​ లాభం రూ.5,242.48 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​కు చెందిన అదానీ పవర్​ నికర లాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​ లో 12.9 శాతం పెరిగి రూ. 5,242.48 కోట్లకు చేరుకుంది

Read More

బీఈఎంఎల్​లో వాటా అమ్మకానికి కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఎంఎల్​లిమిటెడ్​లో​(ఒకప్పుడు భారత్​ ఎర్త్ ​మూవర్స్​ లిమిటెడ్) వాటా అమ్మకానికి త్వరలోనే ఫైనాన్షియల్​బిడ్స్​ను ఆహ్వా

Read More

కోల్‌‌‌‌ ఇండియా లాభం డౌన్‌‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో కోల్ ఇండియాకు రూ. 5,527.62 కోట్ల నికర లాభం (కన్సాలిడే

Read More

ఐటీ, స్టార్టప్‌‌‌‌లలో తగ్గిన హైరింగ్‌‌‌‌... కొనసాగుతున్న  లేఆఫ్స్‌‌‌‌

న్యూఢిల్లీ: ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగ నియమకాలు భారీగా పడిపోయాయి. స్టార్టప్‌‌‌‌లు కూడా

Read More