దేశం

కేసీఆరే తెలంగాణకు ప్రధాన శత్రువు

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణకు ప్రధాన శత్రువు ప్రధాని మోడి కాదని, కేసీఆర్ అవినీతి, కుటుంబ- నియంతృత్వ రాజకీయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్

Read More

అదానీ గ్రూప్ చైర్మన్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్రం జెడ్ కేటగిరి భద్రత కల్పించనుంది. సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణగా ఉండనున్నా

Read More

ఢిల్లీలో కరోనా భయం..భయం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అధికమౌతున్నాయి. ఆగస్టు 01 నుంచి ఈ వైరస్ బారిన పడిన వారిలో 60 శాతం మంది ఆసుపత్రిలో చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్న

Read More

ఉచిత వాగ్దానాలు చేసినా ఓడిపోతున్నాయి కదా

రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని చెప్పలేం ప్రజా ధనాన్ని సరైన రీతిలో ఖర్చు చేయడమే ప్రధాన అంశం ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత సుప

Read More

అబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేస్తుండు

ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు బాహుబలి మోటార్లు నీట మునగడంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం

Read More

పళని ఎన్నిక చెల్లదు..మద్రాసు హైకోర్టు తీర్పు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకే పార్టీలో జూన్‌ 23 కంటే ముందున్న  స్థితిని కొనసాగించాలని ఆదే

Read More

యూపీలో చాక్లెట్లు ఎత్కపోయిన దొంగలు

లక్నో : యూపీలో వింత చోరీ జరిగింది. సాధారణంగా దొంగలు డబ్బులు, నగలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారు. కానీ ఆ దొంగలు చాక్లెట్లు ఎత్తుకుపోయారు. గౌడన్లో న

Read More

200కోట్ల దోపిడి కేసులో బాలీవుడ్ నటికి బిగుస్తున్న ఉచ్చు

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. 200కోట్ల దోపిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ పై మనీలాండరి

Read More

కొత్త పార్లమెంటరీ కమిటీని ప్రకటించిన బీజేపీ

బీజేపీ పార్టీ కొత్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీలో సభ్యులుగా ఎంపిక చేసిన 11 మంది పేర్లను ప్రకటించింది. తెలంగాణ

Read More

కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైంది

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ తర

Read More

కొత్త స్టార్టప్ కు పచ్చ జెండా ఊపిన రతన్ టాటా

మానవీయతకు నిదర్శనంగా నిలిచే  ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా.. సీనియర్ సిటిజన్స్ కోసం ఓ కొత్త స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. ఒంటరిగా జీవిస్తూ

Read More

తల్లి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన కవలలు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన ఇంకా చాలా ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రికి వెళ్ల

Read More

రైల్వే సిగ్నల్స్ లో సమస్య .. ఢీకొన్న రెండు రైళ్లు

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీ కొని దాదాపు 53 మంది గాయపడ్డారు. వీరిలో 13మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గోందియ

Read More