న్యూఢిల్లీ: వాయిదాలు పడుతూ వస్తున్న నీట్-2021 ప్రవేశ పరీక్ష ఎట్టకేలకు ఖరారైంది. వచ్చే సెప్టెంబర్ నెల 12న నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 1న పరీక్ష నిర్వహించాలని తొలుత నిర్ణయించినా కరోనా సెకండ్ వేవ్ కేసుల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టినందున.. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్ సైట్ ద్వారా రేపు సాయంత్రం నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఆయన ప్రకటించారు. అందరికీ అందుబాటులో ఉండాలని.. సోషల్ డిస్టెన్స్ నిబంధనల కారణంగా నీట్ ఎంట్రన్స్ జరిగే పట్టణాల సంఖ్య 155 నుండి 198 కి పెంచారు.
సెప్టెంబర్ 12 న నీట్ ఎంట్రన్స్
- దేశం
- July 13, 2021
లేటెస్ట్
- ఆ రెండు సీట్లపైనే బీఆర్ఎస్ ఆశలు
- కోల్కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విక్టరీ
- కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన బైక్ ర్యాలీ : వంశీకృష్ణ
- ఆదిలాబాద్లో ఒకే ఛాన్స్ సెంటిమెంట్!
- మంచిర్యాలలో ఇవ్వాల కాంగ్రెస్ ప్రచార సభలు
- గడ్డం వంశీకృష్ణకు సీపీఐ మద్దతు : చాడ వెంకట్రెడ్డి
- ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చి యువతకు జాబ్లు ఇప్పిస్త : గడ్డం వంశీకృష్ణ
- కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్
- అట్లయితే ఇండియా నుంచి వెళ్లిపోతం : వాట్సప్
- రెండో దశలో 63 శాతం పోలింగ్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు