తంగళ్లపల్లి, వెలుగు: న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో కరీంనగర్ నుంచి పోటీ చేసే ఆలోచనను విరమించుకుంటున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ ప్రకటించాడు. నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంతో పాటు సంబంధిత అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు శుక్రవారం మీడియాతో చెప్పాడు. తమ గోడును సీఎంకు తెలియజేసినందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు.
సీఎం హామీతో పోటీ నుంచి తప్పుకుంటున్నం: నేరెళ్ల బాధితుడు
- కరీంనగర్
- April 20, 2024
లేటెస్ట్
- లోక్సభ ఎన్నికలకు..తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్
- 6 అదానీ గ్రూప్ సంస్థలకు సెబీ నోటీసులు
- రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు
- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
- MI vs KKR: కోల్కతాతో ముంబై కీలక మ్యాచ్.. ఓడితే ప్లే ఆఫ్ నుంచి ఔట్
- Aa Okkati Adakku Twitter Review: అల్లరి నరేష్ హిట్టు కొట్టాడా.. ఆ ఒక్కటి అడక్కు మూవీ ఎలా ఉందంటే?
- ఓటమి భయంతోనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం : డీకే అరుణ
- కళ్యాణ్ జ్యువెలర్స్ లో పేలిన ఏసీ.. ముగ్గురికి గాయాలు
- మతతత్వ బీజేపీ ఆటలు ఇక సాగవ్
- అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీ
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు