చార్జ్​ తీసుకున్న ఎస్పీలు

చార్జ్​ తీసుకున్న ఎస్పీలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా నియమితులైన ఎస్పీలు శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, నారాయణపేట ఎస్పీగా యోగేశ్​ గౌతమ్, గద్వాల ఎస్పీగా రితిరాజ్, నాగర్ కర్నూల్  ఎస్పీ గా గైక్వాడ్ వైభవ్ రఘునాథ్  బాధ్యతలు స్వీకరించగా, వారికి జిల్లా పోలీస్​ ఆఫీసర్లు స్వాగతం పలికారు.

–వెలుగు, నెట్​వర్క్