అసలు అనుకొని నకిలీ కరెన్సీని దొంగలించి ఓ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కి చెందిన ఓ కానిస్టేబుల్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని NIA ఆఫీస్ లో గతవారం ఈ చోరి జరిగింది. ఈ చోరీ ఘటనపై హోం మినిస్ట్రీ అధికారులు మాట్లాడుతూ.. “ఆఫీస్ లో ఉన్న స్టోర్ రూమ్ లోకి ఏసీ వెంటిలేటర్ ద్వారా చొరబడిన ఆ కానిస్టేబుల్ ఆ గదిలో ఉన్న నకిలీ సొమ్మును దొంగిలించాడు. అది నిజమైన కరెన్సీ అనుకొనే ఓ ప్యాంట్రీ స్టాఫ్ తో కలసి ఈ చోరీ చేశాడు. చోరి జరిగిన విషయాన్ని గుర్తించి ఆ కానిస్టేబుల్ తోపాటు అతనికి సహయపడిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశాం. వారిద్దరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని” తెలిపారు.
నకిలీ కరెన్సీని దొంగిలించి అరెస్టయిన కానిస్టేబుల్
- దేశం
- September 5, 2019
లేటెస్ట్
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ