దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మూడో దఫా గరిష్ట స్థాయిని దాటేసిందన్నారు ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్. అందుకే లాక్డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేశారు. లాక్డౌన్కు సంబంధించి వదంతులను ఆయన కొట్టిపారేశారు. దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. మూడో దఫా గరిష్ట స్థాయిని ఢిల్లీ దాటేసిందని…దీపావళి పండుగ పూర్తికావడంతో మార్కెట్లలో రద్దీ కూడా తగ్గిపోనుందన్నారు. లాక్డౌన్ తో ఎంత ఉపయోగం ఉందో… మాస్కులు ధరించడం వల్ల అంతే ఉపయోగం ఉందని మనం నేర్చుకున్నామన్నారు. ప్రజలు నిబంధనలు అనుసరిస్తూ, మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు మంత్రి సత్యేందర్ జైన్.
ఢిల్లీలో లాక్ డౌన్ కు అవకాశం లేదు: సత్యేందర్ జైన్
- దేశం
- November 16, 2020
లేటెస్ట్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు