హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టీఈటీ) రిజల్ట్స్ ఈ నెల 27న రిలీజ్ అయ్యే అవకాశా లు కనిపించడం లేదు. ప్రాసెస్ ఇంకా కొనసాగుతుండటం తో రిజల్ట్స్ విడుదలకు మరింత టైమ్ పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టెట్ ఫైనల్ కీ అధికారికం గా రిలీజ్ చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతు న్నారు. ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించగా, పేపర్ 1కు 3,18,506 మంది, పేపర్ 2కు 2,51,070 మంది హాజరయ్యారు. ఈ నెల 27న ఫలితాలు విడుదల చేస్తామ ని అధికారులు ముందే ప్రకటించారు. దీంతో ఈ నెల15న ప్రైమరీ కీ విడుద ల చేశారు. ఇందులో పేపర్ 1లో 7,930, పేపర్ 2లో 4,663 అబ్జెక్షన్స్ వచ్చా యి. వీటిపై అధికారులు కసరత్తు చేసి, ఫైనల్ కీ విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటికీ ఆ పని చేయలే. దీంతో టెట్ ఆన్సర్లపై అందరిలో గందరగోళం నెలకొంది.
టెట్ రిజల్ట్స్ 27న కష్టమే!
- హైదరాబాద్
- June 26, 2022
లేటెస్ట్
- నిర్లక్ష్యం వేలాడుతోంది
- అభివృద్ధికి పునాదులు వేసిందే కాంగ్రెస్
- విమెన్స్ టీ20 వరల్డ్ కప్..ఒకే గ్రూప్లో ఇండియా, ఆసీస్
- రెండో విడత ర్యాండమైజేషన్ .. ఈవీఎంల కేటాయింపు కంప్లీట్
- బజ్రంగ్పై సస్పెన్షన్ వేటు
- కొండాకు మద్దతుగా కొడుకు, కోడలు ప్రచారం
- రాజమండ్రిలో గేమ్ చేంజర్ మూవీ మినీ షెడ్యూల్
- పింక్ ట్యాక్స్ అంటే ఏమిటి?
- వెలుగు సక్సెస్: ప్రాచీన కవులు
- ఇండియన్ 2 రిలీజ్ ట్విస్ట్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?