ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నోముల భగత్

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నోముల భగత్

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతితో ఉపఎన్నికలో పోటీచేసి గెలుపొందిన ఆయన కొడుకు నోముల భగత్ గురువారం ఉదయం స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.