విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్  

విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్  

కరోనా నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పేద విద్యార్థుల కోసం ప్రధాని ఈ-విద్యా కార్యక్రమం కింద మరిన్ని టీవీ చానెళ్లు ప్రవేశపెడుతున్నట్లు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 12 చానెళ్లను 200కు పెంచుతున్నట్లు ప్రకటించారు.  ఇది అన్ని రాష్ట్రాలకు 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ప్రాంతీయ భాషల్లో విద్యను అందించడానికి వీలు కలుగుతుందని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

ఈ ఏడాది దేశంలో 5జీ సేవలు షురూ

రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలు