చైనా స్మార్ట్ఫోన్ మేకర్ఒప్పో ఏ78 పేరుతో మిడ్రేంజ్ 4జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 చిప్, కలర్ ఓఎస్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 67వాట్ల సూపర్వూక్ ఛార్జింగ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. భారతదేశంలో ఒప్పో ఏ78 ధర రూ. 17,499. ఇది ఆక్వా గ్రీన్, మిస్ట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్కార్ట్ రిటైల్ ఛానెల్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
50 ఎంపీ కెమెరాతో ఒప్పో ఏ78
- బిజినెస్
- August 2, 2023
లేటెస్ట్
- ఇవాళ కాగజ్నగర్కు అమిత్ షా రాక
- వంశీకృష్ణకు మాల మహానాడు మద్దతు
- కేసీఆర్.. నీతులు మాట్లాడుతున్నాడు: బండిసంజయ్ ఫైర్
- ఓజోన్ హీలింగ్ అంటే ఏమిటి?
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- పారిస్ ఒప్పందం..1.5 సెల్సియస్ లిమిట్
- వడదెబ్బ ప్రమాదమా?..లక్షణాలు ఇవే
- యూట్యూబర్: ఫిట్ ఇండియా ఫ్రం అమెరికా
- స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది
- టెక్నాలజీ : గూగుల్ మీట్ నుంచి స్మార్ట్ టిప్స్
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు