
చైనా స్మార్ట్ఫోన్ మేకర్ఒప్పో ఏ78 పేరుతో మిడ్రేంజ్ 4జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 చిప్, కలర్ ఓఎస్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 67వాట్ల సూపర్వూక్ ఛార్జింగ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. భారతదేశంలో ఒప్పో ఏ78 ధర రూ. 17,499. ఇది ఆక్వా గ్రీన్, మిస్ట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్కార్ట్ రిటైల్ ఛానెల్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.