కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్కు చెందిన జాడి రమేశ్ఓయూ నుంచి డాక్టరేట్ పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ జగదీశ్వర్రావు పర్యవేక్షణలో ‘పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ పంచాయతీరాజ్ ఇనిస్టిట్యూషన్స్: ఏ కే స్టడీ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్’ అనే అంశంపై పరిశోధన చేసినందుకుగానూ రమేశ్కు డాక్టరేట్వచ్చింది.
