ముదిగొండ, వెలుగు : ముదిగొండకు చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఖమ్మం కోదాడ జాతీయ రహదారిపై దారి వదలాలని పలుమార్లు కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు. బాధిత రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను గడ్కరీ ఆదేశించారు. దీంతో శుక్రవారం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి రైతులతో కలిసి స్వీట్లు పంచుకున్నారు. కేంద్ర మంత్రులు గట్కారి, కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, రైతులు స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి చొరవతో రైతుల పొలాలకు దారి
- ఖమ్మం
- January 6, 2024
లేటెస్ట్
- నేను ఓడితే నేరం గెలిచినట్టే.. షర్మిల
- కేసీఆర్ స్పీచ్ను మోదీ నకల్ కొట్టిండు: సీఎం రేవంత్
- ఆర్టీసీ డ్రైవర్ పై మేయర్ పోలీసులకు ఫిర్యాదు.. విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఆదేశం
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులు కక్కించి, జైలుకి పంపిస్తాం : రాజగోపాల్ రెడ్డి
- LSG vs MI: 27 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో ముంబై ఇండియన్స్
- ముంబై లోకల్ రైలులో 26 ఏళ్ల మహిళ మృతి.. ఐదు రోజుల్లో ఇద్దరు
- Prasanna Vadanam Censor: సుహాస్ ప్రసన్నవదనం రన్టైమ్ ఇదే..థ్రిల్ చేస్తున్న సెన్సార్
- కాకాను విమర్శించే అర్హత గోమాస శ్రీనివాస్కు లేదు: ఎమ్మెల్యే వివేక్
- కాళేశ్వరంతో పేద ప్రజల సొమ్ము లక్ష కోట్లు దోచుకున్నారు : గడ్డం వంశీ కృష్ణ
Most Read News
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- కరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- పిచ్చి పీక్స్కు చేరింది.. భార్యతో రొమాంటిక్ సాంగ్... సోషల్మీడియాలో అప్ లోడ్
- టీ20 వరల్డ్ కప్ ఎంపికపై నేడు సెలెక్టర్ల భేటీ
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
- T20 World Cup 2024: డిప్యూటీగా హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటన