హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. శనివారం గాంధీ భవన్లో దుద్దిల్ల శ్రీపాద రావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జెల కాంతం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు శ్రీపాదరావు ఎనలేని సేవలు చేశారని గుర్తుచేశారు. మరకలేని మహానుభావుడిని కొంతమంది పొట్టనబెట్టుకున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకు పోవుడు ఖాయమని, అందుకే ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో హామీని అమలు చేస్తుంటే, వాళ్లు అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్ను ప్రజలు నమ్మరు : గజ్జెల కాంతం
- హైదరాబాద్
- April 14, 2024
లేటెస్ట్
- కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి
- మే 8న ఇస్నాపూర్ లో కేసీఆర్ రోడ్ షో
- బీబీ పాటిల్ కొడుకు కారులో రూ. లక్ష లభ్యం
- మంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో ఆటో డ్రైవర్ ఆత్మహత్యయత్నం
- తక్కడపల్లి బీరప్ప ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు
- రామాయంపేటలో కాంగ్రెస్ మీటింగ్ రసాభాస
- నిజామాబాద్లో ఫ్లాగ్ మార్చ్
- వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి వడ్ల కుప్పను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
- రోజువారి కూలీ రూ. 400కు పెంచుతాం : ఎమ్మెల్యే విజయ రమణారావు
- యూజీసీ నెట్ జూన్ 18కి వాయిదా
Most Read News
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ