ఓయూ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీలో పీఈటీ పోస్టులను తగ్గించి చూపిస్తోందని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాగంటి రాజేశ్ ఆరోపించారు. గురువారం ఫెడరేషన్ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ న్యూస్సెమినార్హాల్లో వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1,600 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉంటే, ప్రభుత్వం కేవలం 182 పోస్టులకు నోటిఫికేషన్ఇవ్వడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి స్కూల్లో పీఈటీని నియమించాలని కోరారు.
మెగా డీఎస్సీలో పీఈటీ పోస్టులను తగ్గించారు : శాగంటి రాజేశ్
- హైదరాబాద్
- March 1, 2024
లేటెస్ట్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
- మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్
- రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి
- పదేళ్లు కేసీఆర్ మోసం చేసిండు..ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది : ఎంపీ ధర్మపురి అర్వింద్
- సిరిసిల్లలో కేటీఆర్ను ప్రశ్నించిన మహిళ రైతు
- ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి : మనోజ్ కుమార్ మాణిక్ రావు
- ఫోన్ ట్యాపింగ్ పైసలతో లీడర్లను కొంటున్నరు : సంగప్ప, పెద్దిరెడ్డి
- మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ఆరాటం
- దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : మధు యాష్కీ గౌడ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు