పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 19 మంది అరెస్ట్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 19 మంది అరెస్ట్

కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. సుభాష్ నగర్ లో ఓ పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసుల.. 19 మందిని  అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి రూ. 1 లక్ష 66వేల 720 నగదుతో పాటు 20 సెల్ ఫోన్లు, 13 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.