రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై ఎస్ వోటీ పోలీసుల దాడులు చేశారు. కోకాపేట్ గ్రామం లేబర్ అడ్డాలో రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షా 70 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట స్థావరంపై దాడి..ఆరుగురు అరెస్ట్
- హైదరాబాద్
- February 19, 2023
లేటెస్ట్
- రేవంత్ మాటలు ఈసీకి వినిపించవా : కేసీఆర్
- పదేండ్లలో అదానీ ఆస్తి ఎట్ల పెరిగింది? : బీవీ రాఘవులు
- ఆర్ఎఫ్సీఎల్లో 1.14 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
- గెలుపుపై అతి విశ్వాసం వద్దు .. అందరూ సమన్వయంతో ప్రచారం చేయాలి: దీపాదాస్ మున్షీ
- తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుస్తం : తమిళిసై
- మరోసారి రన్వే పైకి చిరుత.. అర్ధరాత్రి ట్రాప్ కెమెరాల్లో రికార్డ్
- బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్
- ఎంపీ ఎన్నికల్లో కోసం జనంలోకి మేధావులు, ప్రొఫెసర్లు
- బీజేపీ, ఆర్ఎస్ఎస్ను బద్నాం చేస్తే ఊరుకోం : బండి సంజయ్
- పదేండ్లలో బీఆర్ఎస్ చేసిందేమిటి?.. జడ్పీ చైర్పర్సన్ని నిలదీసిన ఉపాధి కూలీలు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు