సీఎం రేవంత్​ను కలిసిన కేఏ పాల్

సీఎం రేవంత్​ను కలిసిన కేఏ పాల్
  • గ్లోబల్ సదస్సుకు ఆహ్వానం 

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ లో  సీఎం రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న హైదరాబాద్ లో నిర్వహించనున్న  గ్లోబల్ ఎకానమిక్ సమిట్ కు అటెండ్ కావాలని సీఎంను కోరారు. ఈ సమిట్ కు వివిధ దేశాల నుంచి బిజినెస్ మెన్ లు అటెండ్ అవుతున్నారని కేఏ పాల్ వివరించారు. వారందరూ రాష్ర్టంలో  పెట్టుబడులు పెట్టేలా సమిట్ ద్వారా రిక్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.