రాష్ట్రంలో నీటి వినియోగదారుల సంఘాలు, ప్రాజెక్టు కమిటీలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుత కమిటీలను ప్రభుత్వం రద్దు చేసింది. కమిటీల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5766 నీటి వినియోగదారుల సంఘాలు, 49 ప్రాజెక్టు కమిటీలు, 244 నీటి పంపిణీ సంఘాల్లో ప్రత్యేక అధికారులు నియామకమయ్యారు. నీటి వినియోగదారుల సంఘాలకు జలవనరుల శాఖలోని స్థానికంగా ఉండే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును, నీటి పంపిణీ సంఘాలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టు కమిటీలకు సూపరిండెంట్ ఇంజనీర్లను ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం నియమించింది.
ప్రాజెక్ట్ కమిటీలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
- ఆంధ్రప్రదేశ్
- August 4, 2020
లేటెస్ట్
- గోమాస శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకో : చల్లా రాంరెడ్డి
- బి.వెంకట్కు ఉత్తమ కవి అవార్డు
- అల్కరాజ్, రబ్లెవ్ బోణీ
- టెల్ అవీవ్పై మిస్సైల్ ప్రయోగించాం : హమాస్
- శ్రీహరికి సిల్వర్
- సింధు రన్నరప్తో సరి
- ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు 5 ఐపీఓలు
- కర్మాకర్ గోల్డెన్ హిస్టరీ
- వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్లో కామెడీ డ్రామా మూవీ
- వర్క్ ఫ్రం జైల్ అని ఇప్పుడే వింటున్నా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై రాజ్నాథ్ ఎద్దేవా
Most Read News
- Video Viral: బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు.. వేప చెట్టుకు.. మామిడి కాయలు.. ఎక్కడంటే...
- వైన్, విస్కీ, రమ్ , బీర్ .. వీటిలో ఏది బెటర్.. ఏది హానికరం..
- విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
- కరీంనగర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్
- జూ పార్క్ కు పోటెత్తిన హైదరాబాద్ వాసులు.. ఒక్కరోజే 30వేల మంది విజిట్
- మద్యం సేవించడానికి కూడా ఆచారాలున్నాయి.. మందుబాబులకు తెలియని నిజం ఇదే..
- Weather update: రెమల్ తుఫాన్... రెడ్ అలర్ట్.. బెంగాల్, ఒడిశా అల్లకల్లోలం
- Netflix Most Watched Movies: నెట్ఫ్లిక్స్..ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమాలు..వెబ్ సిరీస్లు ఇవే..
- T20 World Cup 2024: కోహ్లీ పట్ల బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ.. అమెరికా వెళ్లకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్
- Good Health: కివి తింటే లక్ష లాభాలు.. భలే నిద్ర.. మస్తు ఆరోగ్యం..