తిరుమల: టోక్యో ఒలంపిక్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. స్వామి వారి ఆశీస్సుల కోసం తాను ప్రతి ఏడాది తిరుమలకు వస్తానని.. కానీ ఈసారి మాత్రం ఒలంపిక్స్ అయ్యాక తిరుమలకు వచ్చానని ఆమె తెలిపారు. స్వామి వారి ఆశీస్సులు అందరి మీదా ఎప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు ఆమె చెప్పారు. విశాఖపట్నంలో త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తామని.. యువతను ప్రోత్వహించడమే తన లక్ష్యమని సింధు అన్నారు. చాలా మంది యువత సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారని ఆమె అన్నారు. ప్రజలందరూ కోవిడ్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే టోర్నమెంట్స్ లో కూడా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని.. మంచి మెడల్ తో మీ ముందుకు రావలనుకుంటున్నట్లు సింధు అన్నారు.
త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తా..
- ఆట
- August 13, 2021
మరిన్ని వార్తలు
-
DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
-
Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు
-
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియాను సెలక్ట్ చేసేది ఆ రోజే
-
IPL 2024: ఆ రూల్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. రోహిత్ వ్యాఖ్యలపై ఐపిఎల్ ఛైర్మన్ వివరణ
లేటెస్ట్
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది
- DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
- 5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
- Harish Shankar Open Letter: మర్యాద ఇస్తూనే చోటాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
- Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు
- ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
Most Read News
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత